Author: Editor

ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్ వాడుతున్నారా ? కేంద్రం హై రిస్క్ వార్నింగ్..!

దేశంలో ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ బుక్, విజన్ ప్రో హెడ్ సెట్ లతో పాటు యాపిల్ సంస్ధకు చెందిన ఉత్పత్తులు వాడుతున్న యూజర్లకు కేంద్రం ఇవాళ తీవ్ర హెచ్చరికలు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్….

గులాబీనేత ఉలికిపాటు.. ప్రతీ విమర్శకు వివరణ.. కేటీఆర్‌కు ఏమైంది..?

తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంటు ఎన్నికల వేళ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. మొన్నటి వరకు కాళేశ్వరం, విద్యుత్‌ ఒప్పందాలు, ఇతర అవినీతి అంశాలపైనే ఎక్కువగా ఫోక్‌ చేసిన కాంగ్రెస్‌ ఇప్పుడు ఫోన్‌….

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. రంగంలోకి కేంద్ర దర్యాప్తు సంస్థ..?

తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో పోలీసులే విస్తుపోతున్నారు. ఇక దుబ్బాక, హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో పోలీసులే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు డబ్బులు తరలించినట్లు రిటైర్డ్‌ పోలీస్‌….

AP

వైసీపీకి ఆ కేంద్ర మాజీ మంత్రి గుడ్ బై..

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో ఆమె రాజకీయాల్లో అడుగుపెట్టారు. 2004లో రాజశేఖర్ రెడ్డి పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజకీయ దిగ్గజం కింజరాపు ఎర్రన్నాయుడు….

AP

చంద్రబాబు ‘పింఛన్’ కష్టాలు..

ప్రతి నెలా మొదటి రోజు రావాల్సిన సామాజిక పెన్షన్.. మూడో తేదీ వచ్చినా లబ్ధిదారులకు అందలేదు. ఒకటో తేదీన ఉదయమే ఇంటికి వచ్చి వాలంటీరు పింఛన్ మొత్తాన్ని అందించేవారు. కానీ ఈ నెల రాకపోవడంతో పండుటాకులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అయితే….

ఫోన్ ట్యాపింగ్ కేసు.. కోర్టుకు వెళ్తానన్న కేటీఆర్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ వ్యవహారంపై తాను హైకోర్టుకు వెళ్తానని పేర్కొన్నారు. తనపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసిన ఇద్దరు కాంగ్రెస్ నేతలు,….

అరువు తెచ్చుకున్న బీఆర్ఎస్ వాళ్లతో కాంగ్రెస్ కు గెలుపు సాధ్యమేనా..?

అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి.. పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి బలమైన అభ్యర్థులే లేరా? ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ జెండా మోసి.. కేసులు ఎదుర్కొని.. జైలు పాలైన నాయకులు పనికిరాని వారయ్యారా? ఉదయం లేస్తే విమర్శలు చేసే….

AP

పిలిచి మోసం చేసిన వైసీపీ.. ఆ కేంద్ర మాజీ మంత్రి దారెటు..

కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసీపీని వీడనున్నారు. గత కొంతకాలంగా ఆమె వైసీపీ పై అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ….

AP

రఘురామ కోసం రంగంలోకి చంద్రబాబు.. సీటు వస్తుందా..?

రఘురామకృష్ణం రాజు ఎటూ కాకుండా పోయారు. ఆయనకు కూటమిలో ఏ పార్టీ టికెట్ ప్రకటించలేదు. బిజెపి టిక్కెట్ వస్తుందని భావించిన రఘురామకృష్ణం రాజు.. టిడిపి, జనసేనలో చేరలేదు. చివరకు బిజెపి అంతర్గత రాజకీయానికి రఘురామకృష్ణంరాజు బలి అయ్యారు. ఆయన బిజెపి నుంచి….

బీజేపీ బిగ్‌ ప్లాన్‌.. 370 సీట్లు వస్తే ఏం జరుగుతుందో తెలుసా .?

దేశంలో మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తోంది. వస్తామని ధీమాతో కూడా ఉంది. ప్రతిపక్షం బలహీనంగా ఉండడంతో కేంద్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వే సంస్థలు కూడా చెబుతున్నాయి. ఇంత వరకు ఓకే.. అయితే బీజేపీ ఈసారి 370 నంబర్‌ను సెలక్ట్‌….