యువతకు శిక్షణ.. ఉపాధి కేంద్రాలుగా ఐటీఐలు..
ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకు ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నికల్ సెంటర్స్(ఏటీసీ)గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా 65 ఐటీఐలను రూ.2,324 కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని వెల్లడించారు. ఐటీఐలను ఏటీసీలుగా అప్….










