Author: Editor

స్వతంత్ర్యం పై ఉపాసన కీలక వాఖ్యలు..

మాటలకందని మరో దారుణం.. కోల్ కత్తా ఆర్జీకర్ హాస్పిటల్ లో వైద్యవిద్యార్థినిపై అత్యంత భయంకరంగా రేప్ అండ్ మర్డర్. గత 6 రోజులుగా ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అట్టుడుకుతోంది. ఇంత పెద్ద వ్యవస్థ. ఇంత మంది డాక్టర్లు, సెక్యూరిటీ,….

మహిళలపై అత్యాచారాలకు కఠిన శిక్షలు ఉండాలి.. ప్రధాని మోదీ..

మహిళలపై జరిగే అత్యాచార ఘటనల్లో వేగవంతమైన విచారణ జరగాలని, దోషులను చాల కఠినంగా శిక్షలు పడే విధంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆగస్టు 15, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చేసిన ప్రసంగంతో ప్రధాని….

మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. బీజేపీతో పొత్తుపై కేటీఆర్ కామెంట్..

బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రచారం. కవిత బెయిల్ కోసం ఢిల్లీలో కేటీఆర్, హరీష్ చక్కర్లు కొడుతుండడంతో బీజేపీతో మంతనాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తెలంగాణ భవన్‌లో మాట్లాడిన ఆయన, పార్టీ విలీనంపై….

రైతులకు తీపి కబురు.. రుణమాఫీ మూడో విడత నిధులు విడుదలయ్యాయి..

రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురుచెప్పింది. రుణమాఫీకి సంబంధించి మూడో విడత నిధులను విడుదల చేసింది.మూడో విడతలో 14 లక్షల 45 వేల రైతుల ఖాతాలకు రుణమాఫీ నిధులను విడదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం. రూ. లక్షా 50 వేల….

AP

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స ఏకగ్రీవం..!

విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ తరఫున బరిలో నిలిచిన బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే. ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన షఫీ తన నామినేషన్ ఉపసంహరించుకోవడంతో బొత్స నామినేషన్ ఒక్కటే మిగిలింది. ఈ ఎన్నికల్లో టీడీపీ….

AP

డిప్యూటీ సీఎం పవన్ తొలి స్పీచ్, అలాంటివారిని వదలం..

లక్షలాది అమరుల త్యాగాల ద్వారా లభించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. వేడుకలు జరుపుకుని ఆనందించడం సరిపోదని, ప్రతీ ఒక్కరూ దేశం పట్ల తమ బాధ్యతను గుర్తుచేసుకోవాల్సిన రోజన్నారు. సమర యోధుల బాటలో కుల,….

తెలంగాణలో ఉపఎన్నికకు నోటిఫికేషన్ రిలీజ్..

తెలంగాణలో రాజ్యసభ ఉపఎన్నకకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. బీఆర్ఎస్ పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి కె.కేశవరావు రాజీనామాతో ఈ ఉప ఎన్నిక వచ్చింది. ఈ మేరకు నేటి నుంచి ఆగస్టు 21 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఎన్నికల….

తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే నా విజన్ : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణను 1 బిలియన్ ఎకనామీకి చేర్చడమే తన విజన్ అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కోకాపేటలో కాగ్నిజెంట్ శంఖుస్థాపన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘కాగ్నిజెంట్ కంపెనీ సీఎస్ఆర్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలను….

AP

మాధురి పంతం నెగ్గుతుందా.. వాణి పంతం నెగ్గుతుందా?

దువ్వాడ కుటుంబ కథా చిత్రంలో దువ్వాడ ఫ్యామిలీ పంచాయితీని పరిష్కరించటానికి ఇరు కుటుంబాల పెద్దలు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా రచ్చగా మారిన ఈ ఫ్యామిలీ పంచాయితీని సామరస్యంగా పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్నీ ఓకే.. ఆ ఒక్కటి అడగొద్దు అంటూ….

AP

మార్పులకు జగన్ శ్రీకారం..!

వైసీపీ అధినేత జగన్ పార్టీలో కీలకమైన విభాగాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారా? పార్టీతోపాటు అన్ని విభాగాలను ప్రక్షాళన చేస్తున్నారా? ఎన్నికల తర్వాత సజ్జలను ఎందుకు దూరంగా పెట్టారు? ఆయన ఆలోచనలు బూమరాంగ్ అయ్యాయా? ఇప్పుడు జూనియర్ సజ్జలను సైడున పెట్టారా? అవుననే….