Author: Editor

కేంద్ర కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు.. దేశవ్యాప్తంగా 12 స్మార్ట్ సిటీస్..

తెలుగు రాష్ట్రాలతోపాటు పలు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీస్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీస్ లో తెలంగాణకు-1, ఆంధ్రాకు -2 కేటాయించినట్లు కేంద్రం స్పష్టం….

AP

మోపిదేవి కంటే ముందే షాకిచ్చిన ఎమ్మెల్సీ.. వైసీపీకి రాజీనామా..

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎంపీ మోపిదేవి ఆ పార్టీకి రేపో మాపో రాజీనామా చేస్తారన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. ఎమ్మెల్సీ పోతుల సునీత అధిష్టానానికి భారీ షాకిచ్చారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా….

తెలంగాణలో హైడ్రా పేరుతో కొత్త చట్టం..!

తెలంగాణా రాష్ట్రంలో ప్రత్యేకించి గ్రేటర్ హైదరాబాద్ లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపటం కోసం సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక హైడ్రా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది…..

నో కాంప్రమైజ్, అవి కూడా కూల్చుడే.–: సీఎం రేవంత్.

ముఖ్యమంత్రి రేవంత్ కీలక వ్యాఖ్యలు చేసారు. హైడ్రా తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన స్పష్టం చేశారు. ఓల్డ్ సిటీ కాదు ఏ సిటీ అయినా వెనక్కి తగ్గేది లేదని హెచ్చరించారు. హైడ్రా ఎప్పటికీ వెనక్కి తగ్గదని తేల్చేసారు. తన….

AP

ఓర్వకల్లు, కొప్పర్తికి ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలు.. కేంద్రం ఆమోదం..

ఏపీ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి రెండు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలను మంజూరు చేసింది. ఇందుకు సంబంధించి కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు వివరాలను వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసికట్టుగా ముందుకు….

కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లైడిక్టెటర్ టెస్టులో సంచలన విషయాలు..

కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ పై ఆదివారం పాలీగ్రాఫ్ టెస్టు(నిజ నిర్ధారణ పరీక్ష) నిర్వహించారు. ఈ టెస్టులో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయని సిబిఐ అధికారులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచినపుడు నిందితుడు సంజయ్ రాయ్ తను….

AP

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పై భారీ ట్విస్ట్..!

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీకి రైల్వే జోన్ హామీ పెండింగ్ లో ఉంది. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన రైల్వే మంత్రి కీలక ప్రకటన చేసారు…..

AP

టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు..!

వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టికి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, ఏలూరు….

20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్..!

బీఆర్ఎస్ కొత్త ప్లాన్ వేస్తోందా? ఆ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? కవిత బెయిల్‌పై వస్తుందని కచ్చితమైన సంకేతాలు ఉన్నాయా? కవితకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.  ….

టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్..?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్ని ఉత్కంఠ మరికొద్దిసేపట్లో తెర పడనుంది. ఈ మేరకు పీసీసీ సారథి ఎంపిక ఎట్టకేలకు ఖారారైనట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా పీససీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ….