Author: Editor

AP

15 వేల కోట్ల అమరావతి రుణానికి వరల్డ్ బ్యాంక్ కీలక షరతు-అమలుకు సిద్ధమైన సర్కార్..!

ఏపీలో అమరావతి రాజధాని నిర్మాణానికి 15 వేల కోట్ల రూపాయల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ షరతులతో అంగీకరించింది. ప్రభుత్వం కోరిన విధంగా నిధులు ఇచ్చేందుకు వరల్డ్ బ్యాంక్ అంగీకరించిందని, అయితే కొన్ని సూచనలు చేసిందని మున్సిపల్ మంత్రి నారాయణ ఇవాళ….

AP

క్రీడాకారులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం చంద్రబాబు… ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా పెంపు..

నూతన క్రీడా పాలసీపై సమీక్ష సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు క్రీడాకారులకు తీపి కబురు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ పెంచుతున్నట్టు వెల్లడించారు.   ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఉన్న క్రీడా కోటా రిజర్వేషన్ ను 2 శాతం….

ఆగ్రాలో కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం..

ఉత్తర ప్రదేశ్‌లోని ఆగ్రా సమీపంలో మిగ్-29 జెట్ ఫైటర్ విమానం కూలిపోయింది. ఈ మేరకు అధికారులను ఉటంకిస్తూ ఏఎన్ఐ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ మిగ్-29 విమానం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి ఆగ్రాకు వెళుతోంది. అయితే ఆగ్రా సమీపంలో ఈ విమానం….

తెలంగాణలో టెట్‌ నోటిఫికేషన్‌ విడుదల..

తెలంగాణ టెట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 5 నుంచి 20వ తేదీ వరకు అభ్య‌ర్థులు దరఖాస్తు చేసుకోవ‌చ్చు.   వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో….

ఖబర్దార్ బిఆర్ఎస్ నాయకుల్లారా..

INC:- నవంబర్ 4 సోమవారం రోజున కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ పత్రిక విలేకరుల సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా హమీద్ గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కొంతమంది నాయకులు రైస్ మిల్లర్ల….

సముద్రయాన్ లో వినూత్న ఆవిష్కరణ మత్స్య 6000.. పాతాళలోకాలను అన్వేషించనున్న భారత్..

భారతదేశం గగనతలంపైనే కాదు పాతాళ లోకంలోనూ అడుగు పెట్టేందుకు చకచక అడుగులు వేస్తుంది. అంతరిక్ష తలంలో విభిన్న అన్వేషణలకు శ్రీకారం చుట్టిన భారత్ ఇప్పుడు సముద్రగర్భంలోనూ అన్వేషణలకు శ్రీకారం చుట్టింది. సముద్రయాన్ ప్రాజెక్టును వేగంగా ముందుకు తీసుకు వెళుతుంది. దాదాపు 12….

AP

మాజీ ఎంపీ గోరంట్ల‌ మాధ‌వ్‌పై వాసిరెడ్డి ప‌ద్మ పోలీసుల‌కు ఫిర్యాదు… కార‌ణ‌మిదే..!

ఇటీవ‌ల వైసీపీ పార్టీని వీడిన ఏపీ మ‌హిళా క‌మిష‌న్ మాజీ ఛైర్‌ప‌ర్స‌న్ వాసిరెడ్డి ప‌ద్మ… మాజీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్‌పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అత్యాచార బాధితుల పేర్ల‌ను మాధ‌వ్ వెల్ల‌డిస్తున్నార‌ని విజ‌య‌వాడ సీపీ రాజశేఖ‌ర్‌బాబుకు ఇచ్చిన త‌న‌ ఫిర్యాదులో పేర్కొన్నారు…..

AP

సంక్రాంతి కల్లా గుంతలు లేని ఏపీ-సర్కార్ కొత్త కార్యక్రమం..!

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం రోడ్ల దుస్థితి జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిన్న చిన్న రోడ్లకు సైతం గుంతలు పూడ్చలేని పరిస్ధితి రావడంతో పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు సైతం జోకులేసుకునే స్థాయికి పరిస్ధితి వెళ్లిపోయింది. అయినా….

తెలంగాణలో 6 నుంచి ఒంటిపూట బడులు.. కారణం ఇదే..!

తెలంగాణలో ఈ నెల 6వ తేదీ నుంచి ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకే పనిచేయనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఆయా….

మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ..

హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి పరిపాలన అనుమతులు జారీ అయ్యాయి. రెండో దశలో 76.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.24,269 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తోంది. మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి….