Author: Editor

కేంద్రం సరికొత్త పథకం- బెనిఫిట్స్, అర్హతలు ఇవే..!

ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సంకీర్ణ కూటమి శుభవార్తను వినిపించింది. ఆర్థిక అడ్డంకులను తొలగించడానికి ఉద్దేశించిన ప్రధానమంత్రి విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది…..

AP

ఢిల్లీ పర్యటనలో పవన్… అమిత్ షాతో భేటీ.. వీటిపైనే చర్చ..!

ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో పవన్ ఏన్డీఏ పెద్దలతో భేటీ కాబోతున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో హోం మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ కాబోతున్నట్టు సమాచారం అందుతోంది. గతంలో పవన్ అనేకసార్లు….

తెలంగాణలో నిలిచిపోయిన మద్యం సరఫరా.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మద్యం సరఫరా పూర్తి ఆన్‌లైన్ ద్వారానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు…..

AP

ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం… రూ.1000 కోట్ల పెట్టుబడులు..

ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం, మంత్రి పార్థసారథి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.   ఏపీ డ్రోన్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపిందని అన్నారు. రూ.1000….

75 ప్రశ్నలతో… తెలంగాణలో ప్రారంభమైన సమగ్ర కులగణన సర్వే..

తెలంగాణలో సమగ్ర కులగణన సర్వే ప్రారంభమైంది. ప్రభుత్వ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి కుటుంబాల వివరాలను సేకరిస్తున్నారు. ఆయా కుటుంబాల ఆర్థిక, సామాజిక వివరాలను సేకరిస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఆయా జిల్లాల్లో ఆయా మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రారంభించారు.  ….

రాహుల్ గాంధీకి దమ్ముంటే ఇప్పుడు తెలంగాణ యాత్ర చేయాలి: బండి సంజయ్..

గతంలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని… ఆయనకు దమ్ముంటే ఇప్పుడు తెలంగాణలో ఆరు గ్యారెంటీలకు సంబంధించి తెలంగాణ యాత్ర చేయాలని కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదో….

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై ప్రకటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్..

మాజీ సర్పంచ్‌ల బకాయిలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటన చేశారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వారి బకాయిలకు ప్రభుత్వమే గ్యారెంటీ అన్నారు. గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో….

AP

ఏపీ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిపై స్పష్టత నిచ్చిన ఈసీ..

ఏపీ శాసనమండలికి సంబంధించి ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల సంఘం స్పష్టత నిచ్చింది. జిల్లాల పునర్విభజన తర్వాత ఏయే జిల్లాలు, ఏయే మండలాలు ఏయే నియోజకవర్గాల పరిధిలోకి వస్తాయనే దానిపై సందిగ్ధత నెలకొని ఉండగా, ఎన్నికల సంఘం ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిని….

AP

గత ఐదేళ్లలో తప్పులు జరిగిన మాట నిజమే: ఏపీ డీజీపీ..

ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమేనని డీజీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. సోమవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై డీజీపీ తాజాగా స్పందించారు. డిప్యూటీ సీఎం వ్యాఖ్యలపై తాను ఎలాంటి కామెంట్ చేయబోనని….

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు..

పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ వచ్చింది. నవంబర్ 25న సమావేశాలు ప్రారంభమవుతాయని, డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఇవాళ (మంగళవారం) ఎక్స్ వేదికగా ప్రకటించారు. ‘‘ కేంద్ర ప్రభుత్వ సిఫార్సు మేరకు పార్లమెంటు….