*శ్రీ వారి బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడవరోజు శ్రీ ఖాద్రీ లక్ష్మీ నారసింహుడు వీణాపాణిగా “హంస వాహనం” పై భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.* హంస వాహనం మీద నరసింహుడు ఊరేగింపుగా పురవీధుల్లో గోవింద నామ స్మరణలతో భక్తులు పోటెత్తారు
*ఓం నమో ఖాద్రీ లక్ష్మీ నృసింహాయ నమః..!!*🙏🚩
