కర్నూలు జిల్లా…
ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం తుంగభద్ర దిగువకాలువ 155 కిలోమీటర్లు దగ్గర కాలుకు ఇసుక బస్తాలు వేసిన కర్ణాటక రైతులు.
ఆంధ్రకు వచ్చే నీళ్ళను ఆడుకుంటున్న కర్ణాటక రైతులు
చోద్యం చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
అధికారులకు సమాచారం ఇచ్చిన ఆంధ్ర రైతులు..
