తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం

తెలంగాణ నూతన సచివాలయం వద్ద హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. కొత్త సచివాలయానికి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

టెలిఫోన్ భవన్ వద్ద రేవంత్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు సెక్రటేరియట్ కు వెళ్లడానికి అనుమతి లేదని తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై ఫిర్యాదు చేసేందుకు సెక్రటేరియట్ కు బయలుదేరారు రేవంత్ రెడ్డి.

 

YES9 TV