Latest Posts

AP

మణుగూరులో ఓసి ఫోర్ దుర్గ ఓ బి కంపెనీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగడం జరిగింది..

మణుగూరులో ఓసి ఫోర్ దుర్గ ఓ బి కంపెనీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగడం జరిగింది. యాజమాన్యం మేనేజర్ రాజు భాయ్ మరియు అలీ మరియు లేస్ భాయ్ ఎన్ టి యు సి కార్యకర్తలు కార్మికులు పాల్గొనడం….

AP

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి..

ప్రశంసా పత్రం అందుకున్న తుళ్లూరి గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కల్లెక్టర్ ప్రియాంక ఆల గారి చెతులమీదుగా ప్రశంసాపత్రం అందుకున్న జిల్లా డిసిసిబి డైరెక్టర్ తుళ్ళూరి బ్రహ్మయ్య గారు.ఈ సందర్భంగా ఎంపీపీ ముత్తినేని సుజాత….

AP

గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు..

🇮🇳🇮🇳గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు🇮🇳🇮🇳   తేదీ 26-1-2024 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం మణుగూరులోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం) మాంటిస్సోరి పాఠశాలలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు జాతీయ….

అయోధ్యలో రాముడు మారిపోయాడా..? శిల్పి సంచలన వ్యాఖ్యలు..

అద్భుతమైన రూపం, చిరు దరహాసంతో దర్శనమిచ్చిన అయోధ్య రాముడిని చూసేందుకు భక్తులు భారీగా అయోధ్యకు తరలివస్తున్నారు. అయోధ్య రామ మందిరం, గర్భగుడిలో కొలువైన బాల రాముడు ఫోటోలతో సోషల్ మీడియా మారుమోగుతోంది . ఈ క్రమంలోనే అనేక రకాల వీడియోలు, ఫోటోలు….

రంగంలోకి కేసీఆర్ – టార్గెట్ రేవంత్, భారీ స్కెచ్..!!

తెలంగాణలో రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తరువాత కేసీఆర్ ప్రజల్లోకి రాలేదు. తుంటికి ఆపరేషన్ తో విశ్రాంతిలో ఉన్నారు. ఇక, ఇప్పుడు కేసీఆర్ రంగంలోకి దిగేందుకు ముహూర్తం ఖరారైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని కేసీఆర్….

కోదండరాంకు రేవంత్ రెడ్డి ఏ పదవి ఇచ్చాడో తెలుసా..?

కోదండరామ్, మీర్‌ అలీఖాన్‌కు.. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులకు ప్రభుత్వ ప్రొఫెసర్‌ కోదండరామ్, మీర్‌ అలీఖాన్‌ను ఎంపిక చేసింది. గవర్నర్‌ నామినేట్‌ చేసిన వెంటనే తమిళిసై ఆమోదం తెలిపారు. దీంతో మూడు నెలలుగా ఖాళీగా ఉంటున్న గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవులు….

AP

షర్మిలపై వైసీపీ వ్యూహం..

మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు.. మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కామెంట్స్ ను తిప్పి కొడుతున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్….

AP

కుటుంబంలో చీలికకు జగనే కారణం.. షర్మిల సంచలన వ్యాఖ్యలు..

వైఎస్ షర్మిల డోసు పెంచారు. పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం ఆమె వైసీపీని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఆమె విమర్శల డోసు పెంచుతున్నారు. సోదరుడు జగన్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. తన కుటుంబంలో చీలికకు కాంగ్రెస్….

వ్యవసాయ సమ్మెకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు…

దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్‌కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్‌ యూనియన్‌ జాతీయ ప్రతినిధి రాకేశ్….

తెలంగాణలో కాంగ్రెస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌….

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దావోస్‌ పర్యటన ముగించుకుని రెండు రోజుల క్రితమే వచ్చారు. ఆయనను మెదక్‌ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. నర్సాపూర్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, జహీరాబాద్‌….