కేసీఆర్కు “కరెంట్ షాక్” తప్పదా..?
కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సైలెంట్గా మరో విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై విచారణకు రిటైర్డ్ జడ్జిని నియమించింది. తాజాగా విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో అవకతవకల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ పని మొదలుపెట్టింది. గత ప్రభుత్వం….









