Latest Posts

కేసీఆర్‌కు “కరెంట్ షాక్” తప్పదా..?

కేసీఆర్‌ ప్రభుత్వ అవినీతిపై సైలెంట్‌గా మరో విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై విచారణకు రిటైర్డ్‌ జడ్జిని నియమించింది. తాజాగా విద్యుత్‌ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ ఒప్పందాల్లో అవకతవకల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ పని మొదలుపెట్టింది. గత ప్రభుత్వం….

ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ లోనే అన్నీ.. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.

గత భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి రోజుకొక సంచలన విషయంలోకి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీస్ అధికారులను అరెస్టు చేశారు.. రాధా కిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్ రావు….

జనసేన పార్టీకి చిరంజీవి రూ.5 కోట్ల సాయం..

ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత.. చిరంజీవి రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పారు. అప్పటినుంచి ఇప్పటిదాకా ఆయన ఎటువంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. పైగా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సినిమా పెద్దగా వివిధ ఫంక్షన్లకు హాజరవుతున్నారు…..

మాధవీలతపై మాటలకు మోదీ ఫిదా..

మాధవీలత.. ఇటీవల వార్తలో నిలుస్తున్న వ్యక్తి ఈమె. ఆధ్యాత్మిక భావనతో నిండైన చీరకట్టు, తెలుగుదనం ఉట్టిపడే బొట్టుతో ఆకట్టుకునేలా ఉంటారు. సోషల్‌మీడియా ద్వారా చాలా మందికి పరిచయం అయ్యారు. ఇక తాజాగా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ హైదరాబాద్‌ అభ్యర్థిగా ప్రకటించడంలో మీడియాతోపాటు….

రేవంత్ vs కేసీఆర్..

తెలంగాణలో తిట్ల దండకం మళ్లీ మొదలైందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో కేసీఆర్‌ ఒక్కరే ఈ పనిచేసేవారని, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ కూడా కేసీఆర్‌తో పోటీ పడుతన్నాయని అంటున్నారు. చూస్తుంటే తెలంగాణలో తిట్ల దండకం పోటీ నడుస్తున్నట్లు కనిపిస్తోందని….

మెట్రో ప్రయాణికులకు షాక్‌.. వేసవి సెలవుల వేళ ఆ కార్డులు రద్దు..?

మరో పక్షం రోజుల్లో పాఠశాలలకు వేసవి సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే ఇంటర్‌ కళాశాలలకు సెలవులు వచ్చాయి. మార్చి 31 నుంచి మే 31 వరకు రెండు నెలలపాటు సెలవులను ఇంటర్మీడియెట్‌ బోర్డు ప్రకటించింది. ఏప్రిల్‌ 25 నుంచి పాఠశాలలకు సెలవులు. జూన్‌….

కడపలో షర్మిల గెలుపు కోసం డమ్మీ అభ్యర్థి.. బీజేపీతో పొత్తు.. కాంగ్రెస్ కు మద్దతా చంద్రబాబూ..?

కాంగ్రెస్ తో చంద్రబాబు చేతులు కలిపారా? కడపలో షర్మిలను గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారా? అందులో భాగంగానే అక్కడ భూపేష్ రెడ్డిని బరిలోదించారా? ఇదంతా ముందస్తు ప్లాన్ యేనా? ఏకకాలంలో బిజెపితో పాటు కాంగ్రెస్ తో పొత్తు కొనసాగిస్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే….

AP

సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమిషన్..

ఏపీ సీఎం జగన్ కు ఎలక్షన్ కమిషన్ షాక్ ఇచ్చింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై నోటీసులు ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జగన్ ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. బస్సు యాత్రలో భాగంగా ఎక్కడికక్కడే బహిరంగ సభల్లో జగన్….

ఇలాంటి మేనిఫెస్టో తో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సందేశం ఇస్తున్నట్టు..?

ఎలాగైనా అధికారంలోకి రావాలి.. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి.. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి మేనిఫెస్టో రూపొందించినట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర అనంతరం దేశాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన కాంగ్రెస్ .. పదేళ్ల క్రితం వరకు అధికారంలో కొనసాగింది…..

పార్లమెంటు ఎన్నికల ముందు రేవంత్ కు గుడ్ న్యూస్.. ఇక ఓట్ల పంట పండినట్టే..

“అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేసింది. ఒక గ్యారెంటీ అయినా ఇప్పటివరకు అమలు చేసిందా? వంద రోజుల్లో అన్ని చేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఒక్కటి కూడా చేయలేదు……