Latest Posts

AP

జూన్ 4 తర్వాత సంచలనం.. బిజెపిలో ఆ పార్టీల విలీనం..

ఏపీ విషయంలో బిజెపి భారీ స్కెచ్ వేసిందా? ఆ రెండు పార్టీలను తనలో కలుపుకోనుందా? చంద్రబాబుతో పొత్తు వెనుక ఆ ఆలోచన ఉందా? ఆ షరతుతోనే కలిశారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర నడుస్తోంది. అసలు టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని….

బీఆర్‌ఎస్‌ మళ్లీ టీఆర్‌ఎస్‌గా…

తెలంగాణ ఉద్యమం కోసం పుట్టిన పార్టీ టీఆర్‌ఎస్‌. తెలంగాణ రాష్ట్ర సమితిని కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. 2001, ఏప్రిల్‌ 21న పార్టీ పురుడు పోసుకుంది. దాదాపు 22 ఏళ్లుగా పార్టీ అదే పేరుతో కొనసాగింది. 14 ఏళ్లు ఉద్యమించి తెలంగాణ ప్రత్యేక….

AP

రూ.4వేల పింఛన్.. బాబు సంచలనం.. గేమ్ చేంజర్ అవుతుందా..?

ఏపీలో పింఛన్ల పంపిణీ పై రగడ జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీన ప్రారంభం కావాల్సిన పింఛన్ల పంపిణీ ప్రక్రియ రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే అందుకు కారణం మీరంటే మీరు అని అధికార వైసిపి తో పాటు విపక్ష….

నాగ చైతన్యపై సమంత షాకింగ్ పోస్ట్…

సినిమాలకు దూరంగా ఉన్న సమంత క్రేజ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చేతిలో సినిమాలు లేకపోయినప్పటికీ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. నాగచైత్యన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుందామె. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషి’ సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకు….

10వేల మందితో మేడిగడ్డ ముట్టడికి ముహూర్తం ఫిక్స్.. రైతులకు కేసీఆర్ పిలుపు..!

తెలంగాణ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులతో నీటి ఎద్దడి చోటు చేసుకోగా పంటలు ఎండిపోతున్న పరిస్థితులపై బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ దృష్టిసారించి నేడు పొలం బాట పట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడుకరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను….

తీహార్ జైలులో కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి అనుమతి.

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సీబీఐకు అనుమతి లభించింది. తీహార్‌ జైలులో కవితను ప్రశ్నించేందుకు రౌస్‌ అవెన్యూ కోర్టును సీబీఐ సంప్రదించింది. ఈ మేరకు కోర్టు ఆమెను ప్రశ్నించేందుకు షరతులతో….

AP

పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు- ఉగాదికి గృహప్రవేశం.. ?

ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీకి దిగుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా అక్కడి నుంచి గెలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.   టీడీపీ మద్దతుతో ఈసారి పిఠాపురం నుంచి కచ్చితంగా గెలిచి తీరుతానని ధీమాగా….

AP

అవమానంతో వైసీపీని వీడిన ఆ కేంద్ర మాజీ మంత్రి..

కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి ఒక వెలుగు వెలిగారు. అయితే రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ఏపీలో కనుమరుగైంది. అయినా సరే కాంగ్రెస్ పార్టీలోనే ఆమె కొనసాగారు. అయితే గత ఎన్నికల ముందు కృపారాణికి ఏవేవో….

మేనిఫెస్టో లీక్.. బీజేపీ ఎన్నికల పథకాలు ఇవే..

పార్లమెంట్ ఎన్నికలకు కౌంట్ డౌన్ ప్రారంభమైన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. తొలి విడతగా ఏప్రిల్ 19న ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కు సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఎన్నికల్లో గెలిచేందుకు అని రాజకీయ….

ఏప్రిల్ 19న తొలి దశ పోలింగ్.. కాంగ్రెస్లో ఆ మూడు స్థానాలపై వీడని పీఠముడి..

దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల సందడి నెలకొంది. ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది.. దీంతో అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి.. రేపు మాపో ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించేందుకు….