Latest Posts

AP

పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు…

👆🏿 పినపాక నియోజకవర్గం పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం ఆదివాసులు ఎక్కువ ఉన్న ప్రాంతమని తెలిపారు. మణుగూరు మండలంలో మణుగూరు గ్రామపంచాయతీగా ఉన్నదాన్ని 2005 సంవత్సరంలో మణుగూరు మున్సిపాలిటీగా చేసిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే సుమారు….

సూర్యోదయ యోజన కింద కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల కరెంటు ఉత్పత్తి..

ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన ప్రారంభించారు. ఇప్పుడు ఈ పథకంపై దేశవ్యాప్తగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని తాజాగా ఓ ట్వీట్‌ చేశారు. సూరో‍్యదయ యోజన కింద కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల కరెంటు….

నల్లగొండకు కారు.. మేడిగడ్డకు సర్కారు..!

తెలంగాణలో నీళ్ల పంచాయితీ రచ్చ రంబోలా అవుతోంది. నిన్నటి వరకు ప్రెస్‌మీట్లు.. అసెంబ్లీ చర్చలతో గరం గంగా సాగుతున్న లొల్లి.. ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకి వెళ్తోంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడం ద్వారా సర్కార్‌ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేసిందని కారు పార్టీ….

అన్నదాతకు శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్‌.. రుణ మాఫీపై కీలక నిర్ణయం..

రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో కీలకమైనది. ఇది అమలు చేయని కారణంగానే గత బీఆర్‌ఎస ప్రభుత్వం ఓడిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్‌ అమలు చేయకుంటే సర్కార్‌కు ఇబ్బందులు తప్పవు. రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది. అందుకే వీలైనంత….

AP

ఎన్నికల ముంగిట ఉద్యోగ సంఘాల నాయకుల నయా గేమ్

లేడికి లేచిందే పరుగు అంటారు. ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు సైతం అదే ఫార్ములాను అనుసరిస్తున్నారు. సరిగ్గా ఎన్నికలకు నెలరోజుల ముందు ఉద్యోగుల సమస్యలు వారికి గుర్తుకు రావడం విశేషం. గత నాలుగున్నర సంవత్సరాలుగా తాము ఉద్యోగ సంఘాల నాయకులు అన్న….

AP

టిడిపి ‘సూపర్ సిక్స్’ అధికారంలోకి తీసుకొస్తుందా..?

మరోవైపు యువనేత నారా లోకేష్ రాష్ట్రవ్యాప్తంగా శంఖారావ సభలు పేరిట ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తరాంధ్రలో అన్ని నియోజకవర్గాల్లో ఈ సభలు కొనసాగునున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ వైఫల్యాలపై లోకేష్ ప్రత్యేకంగా దృష్టి పెట్టారు…..

సై అంటే సై.. ఢీ అంటే ఢీ.. అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ Vs కాంగ్రెస్‌..

సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన కృష్ణా జలాల ఒప్పందాలు, ఏపీ, తెలంగాణ మధ్య నీటి వాటా ఎంత ఉండాలి, ఎంతకు ఒప్పందం చేసుకున్నారు. తదితర అంశాలపై తెలియజేసినట్లు చెప్పారు. కేసీఆర్‌ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని ఓట్ల….

అన్నదాత పోరు బాట.. ఢిల్లీలో 144 సెక్షన్.. హై టెన్షన్…

అన్నదాతలు మరోసారి పోరు బాట పట్టారు. దేశ రాజధానివైపు దండుగా కదిలి వచ్చేందుకు సమాయత్తమయ్యారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు రేపు….

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌.. వయోపరిమితి పెంపు.!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాలకు అర్హత వయసును మరో రెండేళ్లు పెంచాలని నిర్ణయించింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ప్రకటించింది. అధికారంలోకి వచ్చి రెండు నెలలు గడిచింది…..

AP

రాజ్యసభకు టిడిపి దూరమా..?

ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి ప్రారంభమైంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. వైసిపి ముగ్గురు అభ్యర్థులను ప్రకటించింది. ఎమ్మెల్యేలకు వారిని పరిచయం చేసింది. బి ఫారాలు సైతం అందించింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయంలో స్పష్టత లేకుండా పోయింది. తొలుత….