Latest Posts

AP

వచ్చేవారమే ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ..?

రెండు రోజులపాటు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11,500 మంది ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం….

AP

రుణమాఫీ కి జగన్ ‘సిద్ధం’!

రాప్తాడు సభలో ఎన్నికల మ్యానిఫెస్టో జగన్ ప్రకటిస్తారని ప్రచారం జరుగుతోంది. రాజకీయంగా ఆసక్తిని పెంచుతుంది. 2019 ఎన్నికల్లో నవరత్నాలను ప్రకటించారు. అందులో మెజారిటీ హామీలను అమలు చేసినట్లు నమ్మకంగా చెబుతున్నారు. అందుకే ఈసారి మరింత మెరుగైన మేనిఫెస్టో ప్రకటించాలని జగన్ భావిస్తున్నారు…..

మణిపూర్ లో మళ్లీ చెలరేగిన హింస.. ఇద్దరు మృతి..

మణిపూర్ లో మళ్ళీ అల్లర్లు రాజుకున్నాయి. తాజాగా భద్రతాదళాలు, సాయుధ ఆందోళకారుల మధ్య గురువారం రాత్రి చెలరేగిన ఘర్షణలో ఇద్దరు పౌరులు మృతి చెందగా, మరో 25 మంది గాయపడ్డారు. సాయుధ ఆందోళనకారులతో ఒక హెడ్ కానిస్టేబుల్ దిగిన సెల్ఫీ సోషల్….

సమగ్ర కుటుంబ సర్వేను బీఆర్ఎస్ బయటపెట్టలేదు: సీఎం రేవంత్ రెడ్డి..

గత ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వేను బయటపెట్టలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కుల గణన తీర్మానంపై తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ… కులగణనపై తీర్మానం కాదు… చట్టం చేయాలని….

రేవంత్ టార్గెట్ కేసీఆర్ కాదా..?

పార్లమెంట్ ఎన్నికలకు ముందు తెలంగాణలో రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. కెసిఆర్ వేస్తున్న ఎత్తులకు కాంగ్రెస్ పార్టీ దీటుగా సమాధానం చెబుతోంది. ఇటీవల కేసీఆర్ నల్లగొండ సభ నిర్వహిస్తే.. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడిగడ్డ యాత్ర నిర్వహించారు. కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టుల….

AP

జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

అటు డిగ్రీ తో పాటు ఇంజనీరింగ్ పూర్తి చేసినప్పుడే ఆన్లైన్లో ఎడెక్స్ సంస్థ బోధన సాగించనుంది. హార్వర్డ్, ఎం టి ఐ ఆక్స్ఫర్డ్, కేం బ్రిడ్జ్ సహా పలు ప్రపంచ అత్యుత్తమ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లను విద్యార్థులకు అందించనున్నారు. శాస్త్ర సాంకేతిక,….

AP

అధికారం కోసం.. చంద్రబాబు చేస్తున్న యాగం..

గత ఎన్నికల ముందు ఏపీ సీఎం జగన్ ఇటువంటి హోమాలే నిర్వహించారు. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ సైతం హోమాలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో రాజశ్యామల యాగం అంటే ముందుగా గుర్తొచ్చేది స్వామి స్వరూపానందేంద్ర. తెలంగాణలో కెసిఆర్, ఏపీలో సీఎం జగన్….

ఎలక్ట్రోరల్‌ బాండ్స్‌ స్కీమ్‌.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు…

ఎన్నికల బాండ్ల పథకంతో పారదర్శకత కొరవడుతుందని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం జరుగుతుందని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశాలను దక్కవని వివరించారు. ఈ స్కీమ్ అవినీతిని ప్రోత్సహిస్తోందని తెలిపారు. ఎన్నికల బాండ్ల ద్వారా….

నేడు భారత్ బంద్.. రైతు, కార్మిక సంఘాల పిలుపు….

రైతు సంఘం సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), ఇతర కేంద్ర కార్మిక సంఘాలు నేడు(ఫిబ్రవరి 16)న దేశవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. ఢిల్లీలో రైతుల నిరసనలు సాధారణ ప్రజలకు మరింత ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది.   తమ డిమాండ్ల కోసం….

కెసిఆర్ పై రెవెన్యూ రికవరీ యాక్ట్..?

గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం నుంచి మొదలుపెడితే ఇతర ప్రభుత్వ పథకాల వరకు జరిగిన అవినీతిపై రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి సారించారు. ఇప్పటికే శ్వేత పత్రాలు విడుదల చేశారు. త్వరలో నీటిపారుదల శాఖ మీద కూడా శ్వేత పత్రాలు….