వచ్చేవారమే ఎన్డీఏలోకి టిడిపి ఎంట్రీ..?
రెండు రోజులపాటు బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతాయి. దేశవ్యాప్తంగా దాదాపు 11,500 మంది ప్రతినిధులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పై ప్రధాని మోదీ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలు ముగిసిన అనంతరం….










