Latest Posts

‘పుష్ప-2’లో అల్లు అయాన్..?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పుష్ప-ది రూల్’ ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ వారసుడు ‘అల్లు అయాన్’ నటించనున్నట్లు తెలుస్తోంది. అయాన్ కోసం ‘పుష్ప-2’లో ఓ కీలక పాత్రను ప్లాన్….

బైక్‌ ఉంటే ఆ గ్యారంటీ కట్‌..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమను గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో అమలు చేసే ఆరు గ్యారంటీలను ప్రకటించింది. అందులో కీలకమైనవి ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ….

సిబిఐ కి ఎమ్మెల్సీ కవిత సంచలన లేఖ..

సోమవారం నాటి విచారణకు తన హాజరు కాలేనంటూ సిబిఐకి కవిత తేల్చి చెప్పారు.. ఆదివారం ఆమె సిబిఐ కి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను ఆమె ప్రస్తావించారు. సిఆర్పిసి సెక్షన్ 41- ఏ కింద జారీ చేసిన….

AP

జగన్ ఆకస్మిక నిర్ణయం..

రాష్ట్రవ్యాప్తంగా మూడు ప్రాంతాల్లో సిద్ధం సభలు ఏర్పాటు చేయాలని జగన్ భావించారు. ఉత్తరాంధ్రలోని భీమిలిలో మొదటి సభను నిర్వహించారు. రెండో సభను దెందులూరు లో ఏర్పాటు చేశారు. మూడో సభను అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించారు. అయితే ఈ సభలకు భారీగా….

AP

జనసేనకు కేవలం 24 సీట్లా.. హరిరామ జోగయ్య ఆగ్రహం.

అభ్యర్థుల ప్రకటన తర్వాత చాలామంది జనసేన ఆశావాహులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగ్గంపేటలో జనసేన ఆశావహుడు ఏకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. విలేకరుల ఎదుటే బోరున విలపించారు.ఈ పరిణామాల క్రమంలో కాపు సంక్షేమ సంఘం ప్రతినిధి చేగొండి హరి….

భారత్‌ భారీగా ఆయుధాల కొనుగోలు.. మోదీ సర్కార్‌ ఏదో చేస్తోంది..!

భారత్, పాకిస్తాన్, చైనా సరిహద్దుల్లో ఒకవైపు ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు పాకిస్తాన్‌లో అల్లకల్లోలం కొనసాగుతోంది. మొన్నటి పాకిస్తాన్‌ ఎన్నికల్లో ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ మద్దతుదారుల గెలిచారు. కానీ నవజాజ్‌షరీఫ్, భుట్టోవాళ్ల పార్టీ పొత్తుతో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయి. దీంతో సివిల్‌ వార్‌ తప్పదన్న….

కరీంనగర్‌ కదనరంగంలోకి కాంగ్రెస్‌ కీలక నేత…

ఇక లోక్‌సభ ఎన్నికల్లో అందరి చూపు కరీంనగర్‌పై ఉంది. సిట్టింగ్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ ఇక్కడి నుంచి పోటీ చేయడం ఖాయం. బీఆర్‌ఎస్‌ తరఫున మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్‌….

బీఆర్‌ఎస్‌ ఉనికి కోసం మరో ప్లాన్‌.. పాదయాత్ర చేయబోతున్న ఆ నేతలు!..?

తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ 2023లో ఓడిపోయింది. కాదు కాదు.. ప్రజలు ఓడించారు. పదేళ్ల కుటుంబ పాలన, అహంకారపూరిత పాలన, ప్రజలను పట్టించుకోకపోవడం, ఏపీలో కంటే.. తెలంగాణ వచ్చాకే నేతల దాడులు, దౌర్జన్యాలు, కబ్జాలు పెరగడం, అంతులేని అవినీతి, వారికి….

AP

టీడీపీ 94 సీట్లల్లో 21 వారికేనా..?

ఏపీలో ఎన్నికలకు సంబంధించి శనివారం టిడిపి , జనసేన కూటమి 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదట 118 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశామని చెప్పినప్పటికీ.. టిడిపి 94.. సేన ఐదు స్థానాల్లో మాత్రమే అభ్యర్థుల వివరాలను వెల్లడించాయి. మిగతా 19….

AP

టీడీపీ, జనసేన కూటమి.. ..

తాజాగా ప్రకటించిన అభ్యర్థుల జాబితాపై హాట్‌ కామెంట్స్‌ వస్తున్నాయి. కూటమితో పవన్‌కు న్యాయం జరిగిందని, ఆయనను నమ్ముకున్న కాపులకు అన్యాయం జరిగిందని పలువురు విమర్శిస్తున్నారు. 24 సీట్లతో పవన్‌ ఎలా యుద్ధం చేస్తాడని ప్రశ్నిస్తున్నారు. జన సేనానిపై కాపులు మండి పడుతున్నారు…..