Latest Posts

కోల్‌కతా హత్యాచారం నిందితుడు సంజయ్ రాయ్ లైడిక్టెటర్ టెస్టులో సంచలన విషయాలు..

కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ పై ఆదివారం పాలీగ్రాఫ్ టెస్టు(నిజ నిర్ధారణ పరీక్ష) నిర్వహించారు. ఈ టెస్టులో ఆశ్చర్యకర విషయాలు తెలిశాయని సిబిఐ అధికారులు తెలిపారు. కోర్టులో హాజరుపరిచినపుడు నిందితుడు సంజయ్ రాయ్ తను….

AP

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పై భారీ ట్విస్ట్..!

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర విభజన సమయం నుంచి ఏపీకి రైల్వే జోన్ హామీ పెండింగ్ లో ఉంది. తాజాగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు పైన రైల్వే మంత్రి కీలక ప్రకటన చేసారు…..

AP

టీడీపీలోకి మరో ఇద్దరు కీలక నేతలు.. ముహూర్తం ఖరారు..!

వైసీపీకి మరో బిగ్ షాక్ తగలనుంది. ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం ప్రభావంతో ఆ పార్టీకి వరుసగా దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు ఆ పార్టికి గుడ్ బై చెప్పి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా, ఏలూరు….

20 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీకి కేటీఆర్..!

బీఆర్ఎస్ కొత్త ప్లాన్ వేస్తోందా? ఆ పార్టీకి చెందిన 20 ఎమ్మెల్యేలు ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారు? కవిత బెయిల్‌పై వస్తుందని కచ్చితమైన సంకేతాలు ఉన్నాయా? కవితకు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు ఢిల్లీకి ఎమ్మెల్యేలను తీసుకెళ్తున్నారా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.  ….

టీపీసీసీ కొత్త చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్..?

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్ని ఉత్కంఠ మరికొద్దిసేపట్లో తెర పడనుంది. ఈ మేరకు పీసీసీ సారథి ఎంపిక ఎట్టకేలకు ఖారారైనట్లు సమాచారం. అయితే గత కొంతకాలంగా పీససీ అధ్యక్ష పదవి కోసం పలువురు నేతలు పోటీ….

ఫీవర్, కోల్డ్‌కి వినియోగించే 156 కాంబినేషన్ డ్రగ్స్‌పై భారత్ నిషేధం..

భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జ్వరం, నొప్పి, జలుబు, అలెర్జీలకు చికిత్స చేయడానికి ఉపయోగించే 156 ఫిక్స్‌డ్-డోస్ కాంబినేషన్ (FDC) మందులను.. ‘మానవులకు ప్రమాదం కలిగించే అవకాశం ఉంది’ అని పేర్కొంటూ కేంద్రం నిషేధించింది. ఎఫ్‌డీసీ ఔషధాలు అంటే….

టీపీసీసీ రేసులో ఆరుగురు.. చివరకు ఇద్దరి పేర్లు ఫైనల్..

కొత్త టీపీసీసీ ప్రెసిడెంట్ ఎంపిక త్వరలోనే ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీసీసీ చీఫ్ ఎంపిక వ్యవహారంపై ఇప్పటికే పార్టీ అధిష్ఠానంతో రాష్ట్ర నాయకత్వం పలుమార్లు చర్చలు జరిపింది. పీసీసీ రేసులో ఆరుగురు నేతలు… మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ….

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై హైకోర్టును ఆశ్రయించిన నాగార్జున..

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో గల తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై సినీ నటుడు నాగార్జున తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఆయన హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. హైడ్రా కూల్చివేతలపై స్టే ఇవ్వాలని నాగార్జున కోరారు.   మంత్రి కోమటిరెడ్డి….

AP

డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు: మంత్రి నారాయణ..

రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ రాజధాని అమరావతి నిర్మాణంపై స్పందించారు. డిసెంబరు 1 నుంచి అమరావతి నిర్మాణ పనులు షురూ అవుతాయని వెల్లడించారు.   నాలుగేళ్లలో రాజధాని నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం రూ.60 వేల….

AP

ఏపీలోని యూనివ‌ర్శిటీలన్నింటికీ ఒకే చట్టం దిశ‌గా కూట‌మి ప్ర‌భుత్వం అడుగులు..

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో విద్యావ్యవస్థలో తీసుకుచ్చిన‌ మార్పులను ఇప్ప‌టి కూట‌మి స‌ర్కార్ ప్ర‌క్షాళ‌న చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్శిటీలకు ఒకే చట్టాన్ని తీసుకురావాలని భావిస్తోంది. ఇందుకోసం ఏపీ విశ్వవిద్యాలయాల చట్టానికి సవరణలు చేయాల‌ని నిర్ణ‌యించింది.   ప్రస్తుతం ఉన్నత….