జమ్మూకశ్మీర్లో కొనసాగుతోన్న రెండో విడత ఎన్నికల పోలింగ్..
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటల వరకు సాగనుంది. పీర్ పంజాల్ పర్వత శ్రేణికి ఇరు వైపులా ఉన్న శ్రీనగర్, బడ్ గామ్, రాజౌరీ, ఫూంఛ్, గండేర్బల్,….










