తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్కు లైన్క్లియర్..
తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ బెంచ్….










