Latest Posts

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్‌క్లియర్..

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ బెంచ్….

AP

ఈనెల 23న ఏపీ క్యాబినెట్ సమావేశం, పలు కీలక అంశాలకు గ్రీన్ సిగ్నల్..

త్వరలోనే ఏపీలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఈనెల 23న కేబినెట్‌ సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు.   దీపావళికి ఉచిత గ్యాస్…   ఈ క్రమంలోనే పలు….

AP

“సూపర్ సిక్స్” అమలు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేంద్రంలో జమిలి దిశగా అడుగులు పడుతున్నాయి. తాజాగా చండీఘడ్ లో జరిగిన ఎన్డీఏ సమావేశంలో చంద్రబాబు, పవన్ పాల్గొన్నారు. జమిలి ఎన్నికల ప్రస్తావన వేళ పాలనలో వేగం పెంచాలని నిర్ణయించారు. అందులో భాగంగా సూపర్….

మల్లారెడ్డిపేటలో ఐకెపి సెంటర్ ప్రారంభం…

INC:-అక్టోబర్ 18 శుక్రవారం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో మరియు లింగాపూర్ లో ఈరోజు వ్యవసాయ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి మండల అధ్యక్షులు యండి హమీద్ గార్ల చేతుల మీద ఐకెపి సెంటర్ ధాన్యం….

న్యాయదేవతకు ‘కళ్ల గంతలు’ తొలగింపు.. చారిత్రాత్మక ఘట్టం..

న్యాయ దేవతకు గంతలు తొలగిపోయాయి. సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం కళ్లకు గంతలు లేవు. అంతేగాక, ఇన్నాళ్లూ న్యాయదేవత కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింభంగా నిలిచే త్రాసు, ఎడమ చేతిలో ఖడ్గం ఉండేవి. అయితే, సుప్రీంకోర్టులో కొత్తగా ఏర్పాటు….

AP

మంగళగిరి పోలీసులకు సజ్జల షాకులు..

ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందనగా ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి విచారణకు హాజరయ్యారు. మధ్యాహ్నం మూడున్నర తర్వాత మంగళగిరి రూరల్ పీఎస్ కు లాయర్ పొన్నవోలు,….

AP

ఏపీలో దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు..

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వరుసగా నెరవేర్చేందుకు ఎన్డీయే ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే పెరిగిన పింఛన్లను అందిస్తుండగా దీపావళి నుంచి మహిళలకు ఏడాదికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్ల పంపిణీని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది…..

మందు బాబులకు షాక్ – మద్యం ధరల పెంపు..! ఎంతంటే..?

మందు బాబులకు షాక్ తగలనుంది. మద్యం ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు జరుగుతోంది. మద్యం ధరలు పెంచాలని కొంత కాలంగా బ్రూవరీలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాయి. దాదాపుగా 15 శాతం వరకు ధరలు పెరగటం….

23న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారరైంది. అక్టోబర్ 23న రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రవర్గం భేటీ కానుంది. 23న సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్దంగా మారడం,….

మాలలారా మేలుకోండి, హక్కులను కాపాడుకోండి..

మాలలారా మేలుకోండి, హక్కులను కాపాడుకోండి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నంలో భాగంగా ఎస్సీలను విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారని గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం జరిగింది మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల….