Latest Posts

AP

ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం..! ఒకరు మృతి..!

ఏపీలో మరోసారి బర్డ్ ఫ్లూ వైరస్ కలకలం రేగింది. వైరస్ కారణంగా తొలి మరణం సంభవించింది. పల్నాడు జిల్లా నరసరరావుపేటకి చెందిన రెండేళ్ల చిన్నారి బర్డ్‌ఫ్లూ వైరస్ కారణంగానే మృతి చెందిందని భారత పరిశోధన వైద్య మండలి నిర్ధారించింది.   గత….

మయన్మార్ కు మరింత సాయం అందించిన భారత్..

భారీ భూకంపంతో అతలాకుతలమైన మయన్మార్‌కు అంతర్జాతీయ సహాయం అందించడంలో భారత్ ముందువరుసలో ఉంది. బాధిత దేశానికి యుద్ధ ప్రాతిపదికన సహాయ సామాగ్రి అందజేసేందుకు ‘ఆపరేషన్ బ్రహ్మ’ పేరిట భారత్ హుటాహుటిన రంగంలోకి దిగింది.   శుక్రవారం మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించగా,….

AP

పాస్టర్ ప్రవీణ్ మృతి కేసులో ట్విస్ట్.!

పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ప్రమాదమా? పన్నాగమా? అనే మిస్టరీపై ఒక్కొక్కరు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు. అయితే, ఈ కేసును పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ నుంచి రాజమండ్రి….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ట్విస్ట్..! అప్రూవర్‌గా శ్రవణ్‌రావు.!

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్‌కుమార్‌రావు అప్రూవర్‌గా మారినట్టు తెలుస్తోంది. సిట్ విచారణలో ఆయన కీలక వివరాలు వెల్లడించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ అంతా ఆనాటి బీఆర్ఎస్ పెద్దల ఆదేశాలతో జరిగిందని….

AP

అమరావతిలో పీ-4 లోగో ఆవిష్కరించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్..

పేదరికం లేని సమాజం తన జీవిత లక్ష్యమని, సున్నా పేదరికం సాధించడమే లక్ష్యంగా ‘జీరో పావర్టీ పీ-4… మార్గదర్శి-బంగారు కుటుంబం’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అన్నారు…..

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం.

బెట్టింగ్ యాప్స్ వ్య‌వ‌హారంలో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. సిట్‌ను ఏర్పాటు చేస్తూ డీజీపీ జితేంద‌ర్ ఉత్త‌ర్వులు జారీ చేశారు. సిట్ ప్ర‌ధాన అధికారిగా ఐజీ ర‌మేశ్‌ను నియ‌మించారు. ఇందులో స‌భ్యులుగా….

ఉగాది సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి  అధ్యక్షతన విశ్వావసు నామ ఉగాది వేడుకలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ లో నిర్వహించారు..

పత్రికా ప్రకటన విశ్వావసు నామ సంవత్సరము చైత్ర శుద్ధ పాడ్యమి అనంతపురం   ఈరోజు ఉగాది సందర్భంగా అనంతపురం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన విశ్వావసు నామ ఉగాది వేడుకలు అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని రెవెన్యూ భవన్ లో నిర్వహించారు….

AP

కొలికపూడి వివాదంలో ఊహించని మలుపు..!

ఎమ్మెల్యే కొలికపూడి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఊహించని పరిణామాలు చోటు చేసుకుం టున్నాయి. పార్టీ నేత రమేశ్ రెడ్డి పై నాయకత్వం చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానంటూ కొలికపూడి 48 గంటల డెడ్ లైన్ విధించారు. ఈ గడువు ముగిసింది…..

అప్పులపై కాగ్ రిపోర్ట్.. ఏం తేల్చింది..?

తెలంగాణ అసెంబ్లీలో టేబుల్ చేసిన కాగ్ రిపోర్ట్ చుట్టూ ఇప్పుడు పెద్ద డిబేటే నడుస్తోంది. జమాఖర్చులు, అప్పులు, రీపేమెంట్ల చుట్టూ గందరగోళం సీన్ క్రియేట్ చేసేలా మ్యాటర్ మారింది. అయితే ఈ కాగ్ రిపోర్ట్ ను బీఆర్ఎస్ తమకు అనుకూలంగా ప్రచారం….

రేషన్ కార్డుదారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్..!

రేషన్ కార్డుదారులకు తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుభవార్త తెలిపారు. శుక్రవారం ఆయన హుజూర్ నగర్ లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు.   రాష్ట్రంలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం అందనున్నాయని ఆయన తెలిపారు…..