Latest Posts

డిజిటల్ అరెస్టుల కట్టడికి కేంద్రం చర్యలు తీసుకుంటోంది: బండి సంజయ్..

డిజిటల్ అరెస్టుల పేరుతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి ఆట కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది. ఈ మేరకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 7.81 లక్షల సిమ్ కార్డులను, 83 వేల వాట్సాప్ ఖాతాలను నిలిపివేసినట్లు కేంద్ర హోం….

AP

నకిరేకల్‌లో టెన్త్ పేపర్ లీక్.. కేటీఆర్‌పై కేసు..!

నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో 10వ తరగతి పరీక్ష మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడ్డ వ్యక్తులను అరెస్టు చేశారు పోలీసులు. నకిరేకల్‌లో టెంత్‌ ఎగ్జామ్‌ మొదలైన అరగంటకే వాట్సాప్‌లో తెలుగు ప్రశ్నా పత్రం చక్కర్లు కొట్టింది. విషయం తెలుసుకున్న నల్గొండ DEO.. నకిరేకల్….

AP

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం.. ప్రమాదమా..? హత్యా..?

పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. క్రైస్తవ మత ప్రచారకుడిగా, బోధకుడుగా ఆయన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా సుపరిచితుడు. అలాంటి వ్యక్తి సడన్ గా చనిపోయారనే వార్త క్రైస్తవ సమాజం నమ్మలేకపోతోంది. అదే సమయంలో….

AP

వల్లభనేని వంశీకి మరిన్ని కష్టాలు..!

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు వ్యవహారం కీలక ములుపు తిరిగింది. వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు ఓలుపల్లి మోహన రంగాని పోలీసులకు చిక్కాడు. గతరాత్రి గన్నవరంలో ఆయన్ని సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏళ్ల తరబడి వంశీకి కుడి భుజంగా వ్యవహరిస్తూ వచ్చారు….

ఆ జడ్జి గారి తీర్పులన్నీ రివ్యూ చేయాలి.. సుప్రీం కోర్టులో జస్టిస్ యశ్వంత్ వర్మ కేసులో పిల్..

తన నివాసంలో భారీ నగదు లభించడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీం కోర్టు కొలీజియం నిర్ణయించింది. సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం ఈ నిర్ణయాన్ని కేంద్ర….

రేవంత్ టీమ్ లో కొత్త మెంబర్లు వీళ్లే..?

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఇంకా కొన్ని మంత్రి పదవులకు రాష్ట్రంలో అవకాశం ఉన్నా.. వివిధ కారణాలతో ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. కానీ.. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి హుటాహుటిన దిల్లీకి పయనమయ్యి వెళ్లారు. ఆయన….

SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తింపు..

SLBC టన్నెల్‌లో మరో మృతదేహం గుర్తించారు. శిథిలాల కింద డెడ్ బాడీ గుర్తించిన రెస్క్యూ టీమ్స్‌ తవ్వకాలు చేపట్టాయి. శిథిలాలను గ్యాస్‌ కట్టర్‌తో కట్‌ చేస్తున్నాయి. ఒక కాలు కనిపించడం, దుర్వాసన రావడంతో తవ్వకాలు జరుపుతున్నారు. మధ్యాహ్నం వరకు డెడ్‌బాడీని బయటకు….

AP

ఉత్తరాంధ్రకు ఫారెన్ యూనివర్సిటీ..! ఎడ్యుకేషన్ హబ్‌గా ఏపీ..!

ఏపీ క్రమంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. విశాఖలో ఫారెన్ యూనివర్సిటీ తీసుకొచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు అసెంబ్లీ వేదికగా మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ఆయన ప్రకటన చేసిన వారంలో ఉత్తరాంధ్రలో ఫారెన్ యూనివర్సిటీ రాకకు సుగమం అయ్యింది. దీనికి….

AP

మాల్స్‌‌,మల్టీప్లెక్స్ లో ఇకపై ఉచితంగా పార్కింగ్..! కానీ..

నగరాలు, పట్టణాల్లో పార్కింగ్ అనేది పెద్ద సమస్యగా మారింది. దీనివల్ల వాహనాలు రోడ్లపై పెడుతున్నారు. ఫలితంగా వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కొన్ని మల్టీపెక్సులు, షాపింగ్ మాల్స్‌లో అయితే ప్రత్యేకంగా పార్కింగ్ పేరిట ఫీజు వసూలు చేస్తున్నారు. ఈ సమస్యకు….

AP

చేనేత ముడి సరుకుపై జీఎస్టీ తొలగించాలి.!

ఆంధ్రప్రదేశ్‌లో చేనేత మరియు జవులీ రంగ అభివృద్ధి, కొత్త ప్రాజెక్టుల కోసం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర అధికారులతో భేటీ న్యూఢిల్లీ: అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కేంద్ర అదనపు కార్యదర్శి శ్రీ రోహిత్ కంసాల్, హస్తకళల అభివృద్ధి కమిషనర్ శ్రీమతి….