Category: AP

AP

చంద్రగ్రహణం నేపథ్యంలో పెన్నాహోబిలం లక్ష్మీనరసింహస్వామి ఆలయం తాత్కాలికంగా మూసివేత

అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. గ్రహణ సమయాన్ని పురస్కరించుకుని శాస్త్రోక్తంగా ఆలయ ద్వారాలను మూసివేసినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఈ సందర్భంగా నిత్యం జరిగే అర్చనలు, అభిషేకాలు….

AP

ఉరవకొండ CHCలో వైద్యం వికారం: రోగుల ప్రాణాలతో చెలగాటం.. అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం!

ఉరవకొండ CHCలో ‘వైద్యం’ వికారం: రోగులంటే అంటరానివారా? ప్రాణాలతో చెలగాటమాడుతున్న డాక్టర్లు! ఉరవకొండ, మార్చి 3: పేదవాడికి ప్రాణభిక్ష పెట్టాల్సిన ఉరవకొండ ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం (CHC) ఇప్పుడు నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అక్కడ పనిచేసే కొందరు డాక్టర్లు,….

AP

కదిరిలో వైభవంగా శ్రీ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు: సింహ వాహనంపై స్వామివారి విహారం

శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కదిరిలో శ్రీమత్ ఖాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ వార్షిక వేడుకల్లో భాగంగా సోమవారం స్వామివారు విశేషమైన సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రాంగణంతో పాటు తిరుమాడ వీధుల్లో జరిగిన….

AP

ఆర్డిటిని రక్షించుకుందాం! మార్చి 9న ఉరవకొండ ఎమ్మార్వో ఆఫీస్ ముందు ధర్నా!

వైయస్సార్సీపి ఆధ్వర్యంలో మిత్రులారా! ఈనెల 9వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు ఉరవకొండ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగ ఆర్డిటిని రక్షించాలని కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది.కావున ఉరవకొండ ప్రాంతంలో ఆర్డిటి సంస్థ తో లబ్ధి పొందిన….

AP

గ్రామ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు…

గ్రామ ప్రశాంతతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం మండల గ్రామాల్లో ప్రశాంతతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నల్లమడ సిఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. సోమవారం సాయంత్రం మండల పరిధిలోని కుటాలపల్లి….

AP

గల్ఫ్ తెలుగు వారికి ఏపీ ప్రభుత్వం అండ..!

పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ పరిణామాల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఉన్న తెలుగు వారి భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంది. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న జారీ చేసింది. ముఖ్యమంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆదేశాల మేరకు విదేశాల్లో చిక్కుకున్న….

AP

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై ఒక మహిళ చేసిన సంచలన ఆరోపణలు..!

టీటీడీ ఛైర్మన్ బి.ఆర్. నాయుడుపై ఒక మహిళ చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో దావానంలా వ్యాపిస్తున్నాయి. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సదరు బాధితురాలు.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్.. మంత్రి….

AP

రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ.. కల్వకుంట్ల కవిత ట్వీట్

హైదరాబాద్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటిస్తున్న సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు….

AP

హైదరాబాద్ చేరుకున్న లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

హైదరాబాద్‌కు రాహుల్ గాంధీ: శంషాబాద్‌లో ఘన స్వాగతం పలికిన సీఎం రేవంత్ రెడ్డి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర….

AP

ప్రజా సమస్యల పరిష్కార వేదిక అర్జీలను పెండింగ్ ఉంచకుండా పరిష్కరించాలి – : జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్…

అనంతపురం, మార్చి 02 : – *అనంతపురం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం, పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల నుంచి….