తుంగభద్ర డ్యామ్ వద్ద కొత్త గేట్ల అమరికను క్షుణ్ణంగా పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్ మరియు ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు
*కర్ణాటకలోని హోస్పేట వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్ పై కొత్తగా అమర్చిన ప్రతి గేటును క్షుణ్ణంగా పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు..*….










