అమరావతి: ఉండవల్లిలో రైతులపై ప్రభుత్వం దౌర్జన్యం చేస్తోంది – వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లిలో భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న స్థానిక రైతులపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం తీవ్ర దౌర్జన్యాలకు, నిర్బంధాలకు పాల్పడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. రాజధాని నిర్మాణం పేరిట బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తున్న అమరావతి….










