Category: AP

AP

అప్పుడు అమరావతి గ్రాఫిక్స్ అన్నారుగా.. మరిదేమిటో?

ఏపీ రాజధాని అమరావతి అంతర్జాతీయ స్థాయిలో అగ్రదేశాలతో పోటీ పడేవిదంగా ఉండాలని కలలుగన్న చంద్రబాబు నాయుడు దాని కోసం సింగపూర్ సంస్థతో అద్భుతమైన డిజైన్ చేయించారు. మన రాజధాని ఇలా ఉండబోతోందంటూ రాష్ట్ర ప్రజలకు తెలియజేసేందుకు ఆ చిత్రాలను మీడియాకు విడుదల….

AP

గవర్నర్ కోటా ‘ఎమ్మెల్సీ’ల్లో ఈసారి అవకాశం వారికే.

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నమొన్నటిదాకా కేసీఆర్ సర్కార్ పై ప్రశ్నల వర్షం కురిపించిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరుమెదపడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తున్నాయి. ప్రతిపక్షాలు కాబట్టి, వారి ఉనికి కోసం ఏదో విమర్శలు చేయాలి కాబట్టి చేస్తున్నారే కానీ, వాస్తవానికి….

AP

విశాఖ రాజధాని కాకపోవడం వలన కూలిన వంతెన!!!

విశాఖ రాజధాని కాకపోతే శ్రీకాకుళం జిల్లా ఎన్నటికీ అభివృద్ధి చెందదని మంత్రి ధర్మాన ప్రసాదరావు ఊరికే అనలేదు. జిల్లాలో ఇచ్చాపురం పట్టణంలో బహుదానదిపై బ్రిటిష్ కాలంలో అంటే. 1929లో నిర్మించిన వంతెన నేడు కూలిపోయింది. ఎందుకంటే విశాఖ రాజధాని కాలేదు కనుక!….

AP

రాజధాని లేని రాష్ట్ర ముఖ్యమంత్రికి ఘనస్వాగతం!

సిఎం జగన్మోహన్ రెడ్డి బుదవారం విశాఖ, విజయనగరం జిల్లాలలో పర్యటించనున్నారు. విశాఖ నగరంలో మధురవాడలో ఐటి టెక్ పార్కుకు, విజయనగరం జిల్లా భోగాపురం మండలంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టుకు శంకుస్థాపన చేసేందుకు వస్తున్నారు. ఈసారి సిఎం జగన్‌ తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లోనే….

AP

ఎవరైనా ఏపీలో ఏం జరుగుతోంది?అని ప్రశ్నిస్తే ‘రాజకీయాలు’

ఎవరైనా ఏపీలో ఏం జరుగుతోంది?అని ప్రశ్నిస్తే ‘రాజకీయాలు’ అని సమాధానం చెప్పుకోవాలి. గత నాలుగేళ్ళుగా ఏపీలో రాజకీయాలు మాత్రమే జరుగుతున్నాయి. మరేమీ జరగడం లేదు. అందుకే పొరుగు రాష్ట్ర మంత్రులు కూడా ఏపీలో పార్టీలు, నేతలపట్ల, రాష్ట్రం పట్ల చులకనగా మాట్లాడుతుంటారు…..

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున…

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఖండించారు. మల్లారెడ్డి తన పని తాను చూసుకోవాలని చెప్పారు. గురివింద గింజ సామెతలా మల్లారెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపారు. ఏపీలో ఏం జరుగుతుందో ఇక్కడి ప్రజలకు….

AP

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం

ఏపీలో సంచలనం సృష్టించిన తుని రైలు దగ్ధం కేసును విజయవాడ రైల్వే కోర్టు కొట్టివేసింది. తొమ్మిదేళ్ల విచారణ తరువాత కేసును న్యాయస్థానం డిస్మిస్ చేసింది. కాపు ఉద్యమం సందర్భంగా రత్నాచల్ ఎక్స్ ప్రెస్ ను దగ్ధం కేసులో రైల్వే పోలీసులు కేసు….

AP

ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం

ఏపీలో కురుస్తున్న అకాల వర్షాలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రైతుల పరిస్థితిపై ప్రభుత్వానికి నివేదిక అందజేశామని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి కొట్టు వెల్లడించారు. రైతులకు….

AP

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్

ఏపీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఏపీలో కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలోని ప్రజలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును కూడా కేసీఆరే పూర్తి చేస్తారని జోస్యం చెప్పారు. అదేవిధంగా విశాఖ….

AP

తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఒకరకంగా సందడి చేస్తూ హైలైట్

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంతో మంది అమ్మాయిలు ఒకరకంగా సందడి చేస్తూ హైలైట్ అవుతోన్నారు. ఫలితంగా ఎన్నో రకాల అవశాకాలను సొంతం చేసుకుంటూ ముందుకు సాగుతోన్నారు. అందులో బోల్డు బ్యూటీ ఇనాయా సుల్తానా ఒకరు. చాలా కాలం….