రఘురామకు గట్టి షాక్..
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుది విలక్షణ శైలి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైసీపీ హై కమాండ్ కు దూరమయ్యారు. రెబల్ ఎంపీగా మారిపోయారు. గత….
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుది విలక్షణ శైలి. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన ఆయన నరసాపురం ఎంపీగా గెలుపొందారు. అయితే ఇలా గెలిచిన ఆరు నెలలకే వైసీపీ హై కమాండ్ కు దూరమయ్యారు. రెబల్ ఎంపీగా మారిపోయారు. గత….
వైఎస్సార్సీపీ వరుసగా చేపడుతున్న ఇన్ ఛార్జ్ ల మార్పుల పరంపరలో భాగంగా మూడో జాబితా నిన్న రాత్రి విడుదల కావాల్సి ఉంది. అయితే చివరి నిమిషంలో ఇది కాస్తా వాయిదా పడిపోయింది. అమావాస్యకు ముందు ఈ జాబితా విడుదల చేయకూడదని వచ్చిన….
ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. సరికొత్త సామాజిక సమీకరణలు తెరపైకి వస్తున్నాయి. టిడిపికి మద్దతుగా నిలిచే కమ్మ సామాజిక వర్గం నేతలు వైసీపీలో చేరుతుండగా.. వైసీపీకి మద్దతుగా ఉండే రెడ్డి సామాజిక వర్గం నేతలు టిడిపి వైపు చూస్తున్నారు. దీంతో….
కాపు సామాజిక వర్గానికి చెందిన రాయుడు వైసీపీతో సన్నిహితంగా మెలిగారు. క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలిటికల్ కెరీర్ కు సిద్ధమయ్యారు. గత నెల 28న జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఈ క్రమంలో ఆయనను వైసీపీ ప్రభుత్వం ఆడుదాం….
ఈరోజు సాయంత్రం సీఎం జగన్ కేశినేని నాని కలుసుకున్నారు. వైసీపీ నేతలు వెల్లంపల్లి శ్రీనివాస్, దేవినేని అవినాష్, అయోధ్య రామిరెడ్డి తో కలిసి ఆయన జగన్ తో భేటీ అయ్యారు. వైసీపీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన వైసీపీలో….
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. వైసీపీలో సీట్ల ఖరారు వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో మార్పులు, చేర్పుల ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది. ఒక ఎంపీ, మరో సీనియర్ ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం….
ఏపీలో అధికార వైసీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. జగన్ రానున్న ఎన్నికలకు పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యే లకు టికెట్లు నిరాకరించటంతో ఎమ్మెల్యేలు బాహాటంగా తిరుగుబాటు ప్రకటిస్తున్నారు. ఘాటుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలను అసలు ఏం పని చేయనిచ్చారని సర్వేలో పనితీరుకు మార్కులు….
అయితే ఆయన బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపుతారని ప్రచారం జరుగుతోంది. రెండోసారి గెలిచిన తర్వాత టిడిపి కంటే బిజెపి నేతలతోనే ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఢిల్లీ రాజకీయాలు అంటే ఎక్కువగా ఆసక్తి చూపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్రమంత్రి….
104, 108 అత్యవసర సర్వీసుల ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. జనవరి 23 నుంచి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించారు. ఇంతలో తమ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అందుకు సంబంధించి నోటీసులు ఇచ్చారు. 22లోగా తమ సమస్యలు పరిష్కరించకపోతే.. ఆ….
శత్రువుకు శత్రువు మిత్రుడు. ఈ లెక్కన ఏపీ సీఎం జగన్ కెసిఆర్ కు స్నేహితుడయ్యాడు. చంద్రబాబుకు జగన్ ప్రత్యర్థి కావడం, కెసిఆర్ తో చంద్రబాబుకు వైరుధ్యం ఉండడం వీరిద్దరి స్నేహం కొనసాగింది. ఇప్పుడు కెసిఆర్ తెలంగాణలో అధికారానికి దూరమయ్యారు. రేవంత్ రెడ్డి….