Category: AP

AP

రప్పా రప్పా వ్యాఖ్యల దుమారం.. పేర్ని నానిపై పలు కేసులు నమోదు..

వైసీపీ కృష్ణాజిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పేర్ని నాని రప్పా రప్పా అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఆయన తీరు మార్చుకోలేదు. ఇటీవల పామర్రులో వైసీపీ….

AP

అమరావతిలో దేశంలోనే తొలి ఏఐ బిట్స్ పిలానీ క్యాంపస్..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్), పిలానీ కొత్త క్యాంపస్ ఏర్పాటు కానుంది. వెయ్యి కోట్ల రూపాయలతో దీనిని ఏర్పాటు చేయబోతున్నట్టు యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, బిర్లా గ్రూప్ చైర్ పర్సన్ కుమార మంగళం….

AP

సింగపూర్‌‌ పర్యటనకు సీఎం చంద్రబాబు..!

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో జులై 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఓ టీమ్ అక్కడ పర్యటించనుంది. సింగపూర్‌లో వ్యాపారవర్గాలతో ఈ బృందం సమావేశం కానుంది.   ఏపీలో….

AP

అమరావతిలో మరో ఐకానిక్ బిల్డింగ్..!

కొత్తగా ఆలోచించే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఆ అడుగు.. కేవలం భవనం నిర్మాణం కోసం కాదు, భవిష్యత్తును నిర్మించేందుకు. ఎప్పుడూ చూసినట్టుండే ఓ బిల్డింగ్‌ కాదు ఇది.. చూడగానే మాటలు రానివిధంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యేలా,….

AP

ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల ఆస్తులపై కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో.. మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియలో భాగంగా.. విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.62.86 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేయడానికి….

AP

ఏపీలో రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. ఒకేరోజు 2 కోట్ల మందితో..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో “మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0” నిర్వహించనుంది. ఒకేరోజు దాదాపు 2.28….

AP

రేషన్ బియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం.. మంత్రి మనోహర్ కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేదల కోసం ఉద్దేశించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసే వారిపై పీడీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని అధికారులను….

AP

నేడు శ్రీశైలంకు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న జల హారతి కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన ఉన్న….

AP

టీటీడీ భక్తుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం..! ఇక పై ‘పుస్తక ప్రసాదం’..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచేందుకు ‘పుస్తక ప్రసాదం’ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రణాళికలు….

AP

విశాఖ డ్రగ్స్ కేసులో డాక్టర్ అరెస్ట్..!

విశాఖ డ్రగ్స్ కేసులో పోలీసులు నిన్న డాక్టర్ కృష్ణచైతన్య వర్మను అరెస్టు చేశారు. కూర్మన్నపాలెంలోని A ప్లస్ ఆసుపత్రిCEO అయిన తనకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు ఆధారాలు లభించాయి. కొకైన్కు ₹60 వేలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు….