పవన్ కళ్యాణ్కు ఈసీ నోటీసులు..
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనకాపల్లిలో నిర్విహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై చేసిన….
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బిగ్ షాక్ తగిలింది. పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. అనకాపల్లిలో నిర్విహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ పై చేసిన….
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులకు సంబంధించి తప్పుదోవ పట్టించే ప్రకటనలపై బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణల క్షమాపణను సుప్రీంకోర్టు బుధవారం తిరస్కరించింది. న్యాయమూర్తులు హిమా కోహ్లి, అహ్సానుద్దీన్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం పతంజలిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. వారి చర్యలు ఉద్దేశపూర్వకంగా ఉన్నాయిని……
వేసవి వచ్చేసింది. మార్చిలోనే మాడు పగిలేలా ఎండలు దంచికొట్టాయి. ఏప్రిల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సీయస్కుపైగా నమోదవుతున్నాయి. ఇంకా మే నెల మిగిలే ఉంది. రోహిణి కార్తెలో రోకళ్లు పగిలేలా ఎండలు కొట్టడం ఖాయం. మరోవైపు వాతావరణ శాఖ ఇప్పటికే….
షర్మిల అంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? ఆమె వెనుక్కున్నది ఎవరు? చంద్రబాబా? కాంగ్రెస్ హై కమాండ్ ఉందా? సొంత అన్నపై ఆ స్థాయిలో ఎందుకు విరుచుకుపడుతున్నారు? ఇలా రకరకాల చర్చ కొనసాగుతోంది. ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందన్న ప్రశ్న….
మణుగూరు డివి రాయల్ ఫంక్షన్ హాల్ ప్రెస్ మీట్ లో పాల్గొన్న మంత్రి ధనసరి సీతక్క, మహబూబాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్,పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు,ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుల్లూరి బ్రహ్మయ్య…మంత్రి….
తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు దనసరి. అనసూయ సీతక్క గారిని మణుగూరు లోని దొబ్బల. వెంకటప్పయ్య గారి ఫంక్షన్ హాల్లో జరిగిన ప్రెస్ మీట్లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచం ఇచ్చిన ఎం….
తెలుగు సంవత్సరం ప్రారంభంలో మొదటి రోజు మనం ఉగాది జరపుకుంటారు. రాబోయే రోజుల్లో ప్రజలు తప్పనిసరిగా అన్ని రుచులను అనుభవించాలని… జీవితంలోని మంచితనాన్ని పొందాలని ఉగాది పండుగ సూచిస్తుంది. ఉగాది ప్రాముఖ్యతపై బిగ్టీవీ నెట్ యూజర్స్కు స్పెషల్. ఉగాది హిస్టరీలోకి….
వైనాట్ వన్ సెవన్టీ ఫైవ్ అంటూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు సీఎం జగన్.. సంక్షేమ పథకాలే శ్రీరామరక్షగా భావిస్తూ తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ కంటే ఇంకా ఎక్కువ దక్కించుకుంటాన్న నమ్మకంతో కనిపిస్తున్నారు…..
సార్వత్రిక ఎన్నికలకు దేశంలోని అన్ని ప్రధాన పార్టీలు కసరత్తులు మొదలుపెట్టాయి. అయితే ఈ సారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ఓ ట్రాన్స్జెండర్ పోటీ చేయనుంది. అయితే ఆమె ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ట్రాన్స్జెండర్ కావడం విశేషం. లోక్ సభ….
కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై సైలెంట్గా మరో విచారణ ప్రారంభమైంది. ఇప్పటికే కాళేశ్వరం నిర్మాణంలో అవినీతిపై విచారణకు రిటైర్డ్ జడ్జిని నియమించింది. తాజాగా విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ ఒప్పందాల్లో అవకతవకల్ని బయటపెట్టేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ పని మొదలుపెట్టింది. గత ప్రభుత్వం….