Author: Editor

గెలిచినప్పుడు ఈవిఎంలు బాగుంటాయి ఓడిపోతే టాంపర్ చేసినట్లా.. సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..!

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి చెందిన పార్టీలు ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) మెషీన్లు ట్యాంపర్ చేశారని ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయిందని, అదే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఈవిఎంల పనితీరు బాగున్నట్లు అంగీకరిస్తున్నారని సుప్రీం కోర్టు ఘటు….

AP

జగన్ అమెరికా జైలుకేనా..?

సౌర‌శ‌క్తి విద్యుత్ స‌ర‌ఫ‌రా ఒప్పందాలు పొందడాని గౌత‌మ్ అదానీ, ఆయ‌న మేనల్లుడు సాగ‌ర్ అదానీ స‌హా ఆరుగురు నిందితులు భార‌త ప్ర‌భ‌త్వ అధికారుల‌కు లంచాలు ఇచ్చార‌ని యూఎస్ ప్రాసిక్యూట‌ర్లు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే వారికి అరెస్ట్ వారెంట్ కూడా జారీ….

AP

పోలవరం నిర్మాణంలో కీలక పురోగతి..!

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో వేగం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ ఐదేళ్ల పాలనా కాలంలోనే ప్రాజెక్టును పూర్తి చేయాలని గట్టి పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టుకు సంబంధించిన కీలక పనులను పట్టాలమీదకు ఎక్కిస్తోంది. ఇప్పటికే ప్రాజెక్టు సైట్….

ఇథనాల్‌ ఫ్యాక్టరీ ప‌నుల‌కు బ్రేక్..!

నిర్మ‌ల్ జిల్లా దిలావ‌ర్ పూర్ ఇథ‌నాల్ ఫ్యాక్ట‌రీ వ్య‌వ‌హారంపై ప్ర‌భుత్వం స్పందించింది. గ‌త ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ‌కు ఇచ్చిన అనుమ‌తుల‌పై పునరాలోచిస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ హ‌యాంలో ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ‌కు అనుమతులు ఇచ్చారు. అయితే ఇథ‌నాల్ ప‌రిశ్ర‌మ ర‌ద్దు చేయాల‌ని….

పార్లమెంట్ లో తొలిసారి మూసీ రివర్ ఫ్రంట్ ప్రస్తావన…

హైదరాబాద్ మహానగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తున్న మూసీ నదీ ప్రక్షాళనకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని… దేశ పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి తెలిసింది. రాజ్యసభలో చర్య సందర్భంగా ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టు గురించి ప్రస్తావన….

‘వన్ నేషన్.. వన్ సబ్‌స్క్రిప్షన్’ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ‘వన్ నేషన్ వన్ సబ్‌స్క్రిప్షన్’ అనే నూతన పథకానికి పచ్చజెండా ఊపింది. స్కాలర్ రీసెర్చ్ ఆర్టికల్స్, జర్నల్….

2025లో పాత‌బ‌స్తీకి మెట్రో.. విమానాశ్ర‌యం రూట్ లో 24 స్టేష‌న్లు..!

ప్ర‌పంచంలో మొట్ట‌మొద‌టి పీపీపీ మోడ‌ల్ మెట్రో మ‌న‌దేన‌ని మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి అన్నారు. 35 కి.మీ మేర బ్యాంకాక్ లో పీపీపీ మోడ్ లో కట్టారని, కానీ అది కూడా ఫెయిల్ అయిందని చెప్పారు. కానీ మనం విజయవంతంగా….

AP

ఏపీలో మళ్లీ ఎన్నికల కోలాహలం.. ఉపఎన్నిక షెడ్యూల్ విడుదల..

దేశ వ్యాప్తంగా నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ ఉప ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. షెడ్యూల్ వివరాల మేరకు.. డిసెంబర్ ఆరో తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు.   ఒడిశా, పశ్చిమ బెంగాల్, హర్యానా రాష్ట్రాల నుండి ఒక్కొక్క….

AP

యాడికి లో రెండవ రోజు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం..!

ఎస్.9 )యాడికి యాడికి మండల కేంద్రంలోని శ్రీ శివ లక్ష్మీ చెన్నకేశవస్వామి ప్రాంగణంలో రెండవ రోజు టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం మండల కన్వీనర్ గోర్తి రుద్రమ నాయుడు ఆధ్వర్యంలో కొనసాగింది. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని ప్రతి ఒక్కరూ టిడిపి….

AP

కరువు రైతుల అర్హుల జాబితా ప్రకటన..!

ఎస్ 9}యాడికి యాడికి మండలంలో ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షం కురవడం,దిగుబడులు ఆశాజనకంగా లేని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం యాడికి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించారు.కరువు మండలంగా ప్రకటించినందున వర్షాభావ పరిస్థితుల వల్ల దెబ్బతిన్న….