Author: Editor

ఆత్మహత్యలు వద్దు.. ఇబ్బందులు ఉంటే ఫోన్ చేయండి.. మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా పది రోజులలో ముగ్గురు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడడంపై సీఎం రేవంత్ సర్కార్ సీరియస్ గా పరిగణించింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. విద్యార్థులు….

AP

మండల టిడిపి నాయకులందరూ సభ్యత్వ కార్యక్రమాల్లో పాల్గొనాలి..

Yes. 9tv యాడికి మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు. యాడికి మండలంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమం మొదలై నెల గడుస్తున్నా స్థానిక గ్రామ, మండల స్థాయి నాయకులు తమ వార్డులలో సభ్యత్వం చేయకుండా అలసత్వం వహిస్తున్నారని కన్వీనర్ తెలిపారు…..

ఎమ్మెల్సీ ఎన్నికల రేసులో జీవన్ రెడ్డి.. రేవంత్ నిర్ణయం ఏంటి..?

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హాడవుడి కాంగ్రెస్‌లో మొదలైంది. ఆశావాహుల సంఖ్య కూడ రోజురోజుకి పెరుగుతుంది. సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తన‌ మనసులోని మాట బయటకి చెప్పారు. అధిష్టానం అదేశిస్తే పొటికి సై అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ ఎన్నికలపైనా….

AP

జగన్ అక్రమాస్తుల కేసు… ఈడీ, సీబీఐకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..

వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో పూర్తి వివరాలను అందించాలని ఈడీ, సీబీఐలను సుప్రీంకోర్టు ఆదేశించింది. 2 వారాల్లోగా వివరాలను అందించాలని ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టుల్లో ఉన్న డిశ్చార్జి పిటిషన్లు, తెలంగాణ హైకోర్టులో ఉన్న పెండింగ్ అప్లికేషన్ల వివరాలను….

సీఎంగా తొలిసారి ‘గజ్వేల్‌’లో రేవంత్ రెడ్డి పర్యటన… కోకాకోలా ప్లాంట్ ప్రారంభం..

తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారిగా … బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన ఇవాళ సిద్దిపేట జిల్లాలో కోకాకోలా గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ప్రారంభించారు. ఇందుకోసం ఆయన మాజీ సీఎం….

AP

సీఎం చంద్రబాబుతో ముగిసిన పవన్ కల్యాణ్ భేటీ..!

ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం దాదాపు రెండు గంటల పాటు సాగింది. ఇరువురి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తన ఢిల్లీ పర్యటన వివరాలను పవన్… చంద్రబాబుకు వివరించారు. కేంద్రమంత్రులతో….

పంజాబ్ రైతులు ‘ఛలో ఢిల్లీ’..

పంటలకు మద్దతు ధర పెంచాలంటూ పంజాబ్ రైతులు నేడు ‘ఛలో ఢిల్లీ’ కార్యాచరణకు కదం తొక్కారు. అయితే, నోయిడాలోని దళిత్ ప్రేరణ్ స్థల్ వద్ద పంజాబ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వందలాది రైతులు ముందుకు రాకుండా పోలీసులు….

AP

పేద బ్రాహ్మణుని అంత్యక్రియలకు ఆర్థిక సాయం అందించిన ఆర్యవైశ్యులు..

Yes. 9tv యాడికి మండల కేంద్రంలోని కోట వీధిలో నివాసం ఉంటూ పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కంబాలూరు రామేశ్వరయ్య అనే బ్రాహ్మణుడు శుక్రవారం రాత్రి చనిపోవడం జరిగింది.శనివారం నాడు అంత్యక్రియలకు యాడికి ఆర్యవైశ్య సంఘంలో కొంతమంది సభ్యులు దాదాపుగా 12….

200 కోసం భారత కోస్ట్ గార్డ్ రహస్యాలను పాక్‌కు అమ్మేస్తున్న కూలీ..!

పాక్ గూఢచారి రోజుకు ఇచ్చే రూ. 200కు ఆశపడి భారత తీర రక్షక దళం (కోస్ట్‌గార్డ్)కు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని అందిస్తూ వచ్చాడో కూలి. చివరికి విషయం బయటపడటంతో ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటున్నాడు.   గుజరాత్‌లోని ద్వారకలో ఓ ప్రైవేటు….

రాజకీయాల‌కు కేటీఆర్ బ్రేక్‌..! శాశ్వతంగానా..?

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాల‌కు బ్రేక్ అంటూ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే, పూర్తిగా బ్రేక్ కాదులేండి.. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుంటున్న‌ట్టు కేటీఆర్ తెలిపారు.   తాను రిఫ్రెష్….