రేపు ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవం.. ముఖ్య అతిథిగా హాజరుకానున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

 

మీడియా మిత్రులకు ప్రత్యేక మనవి..

రేపు (బుధవారం.01.07.2026) ఉదయం ఆంధ్రప్రదేశ్ కేంద్ర విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవానికి గౌరవ భారతదేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

Posted Under AP
Editor