ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక నియోజకవర్గం మణుగూరు మండలంలో నూతనంగా మంజూరైన రెండు కొత్త స్లీపర్ క్లాస్ బస్సులను జెండా ఊపి ప్రారంభించిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ.పాయం వెంకటేశ్వర్లు గారు…
ఈ కార్యక్రమంలో
ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు…
