మణుగూరులో ఓసి ఫోర్ దుర్గ ఓ బి కంపెనీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగడం జరిగింది..

మణుగూరులో ఓసి ఫోర్ దుర్గ ఓ బి కంపెనీ లో ఘనంగా గణతంత్ర దినోత్సవం వేడుకలు జరగడం జరిగింది. యాజమాన్యం మేనేజర్ రాజు భాయ్ మరియు అలీ మరియు లేస్ భాయ్ ఎన్ టి యు సి కార్యకర్తలు కార్మికులు పాల్గొనడం జరిగింది.

రిపోర్టర్ జి శశిరేఖ

Posted Under AP
Editor