Latest Posts

గ్రేటర్ లో ఓటర్ల మొగ్గు ఎటువైపు..?

తెలంగాణలో పోలింగ్ సమీపిస్తోంది. ప్రచార పర్వానికి కొన్ని గంటల వ్యవధి ఉంది. దీంతో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. గెలుపు మాదంటే మాదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఓటర్ నాడీ తెలియక లోలోపల గుబులు పడుతున్నాయి. అధికార బీఆర్ఎస్….

కేసీఆర్‌ బిగ్‌ప్లాన్‌.. తెరచాటు రాజకీయంలో ఆ కీలకనేత..!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. అధికార బీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ప్రచారం చేస్తున్నాయి. హ్యాట్రిక్‌పై కన్నేసిన గులాబీ పార్టీలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు పోటాపోటీగా ప్రచారం సాగిస్తున్నారు. మూడోసారి గెలుపుపై ధీమాతో ఉన్నారు. కవిత అక్కడక్కడ….

మహేశ్ బాబుతో సందీప్ రెడ్డి వంగా మూవీ.. క్లారిటీ..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో మూవీపై దర్శకుడు క్లారిటీ ఇచ్చాడు. రణ్ బీర్ యానిమల్ మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ తాను చెప్పిన స్టోరీ మహేశ్ బాబుకు నచ్చిందన్నారు. అయితే వేరే కమిట్….

AP

చంద్రబాబుపై ఉచ్చు బిగిస్తున్న సీఐడీ..

చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. స్కిల్ కేసులో తాజాగా చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటీషన్ పై సుప్రీంలో తీర్పు వెల్లడి కావాల్సి ఉంది. ఇదే సమయంలో చంద్రబాబు పైన నమోదు….

AP

కాంగ్రెస్ తో జత కట్టిన టీడీపీ..

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. కొంత కాలంగా పురందేశ్వరి వర్సస్ వైసీపీ నేత విజయ సాయిరెడ్డి మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. అవినీతి….

పదేళ్లలో కేసీఆర్ సర్కారు చేసిందేంటి? మేం వస్తే తొలి కేబినెట్ భేటీలో 6 గ్యారంటీలు: రాహుల్..

గత పదేళ్లలో బీఆర్ఎస్ సర్కారు ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. ఆందోల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు…..

ట్రైలర్ చూసారు, ఇక సినిమా చూస్తారు – ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షల కోసం పని చేయలేదని ప్రధాని మోదీ ఆరోపించారు. తూప్రాన్ లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ వచ్చినా బీసీలకు అవకాశం రాలేదని..బీసీ సీఎం బీజేపీతోనే….

మెగా ఫ్యామిలీ హీరోలతో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న ఆ స్టార్ డైరెక్టర్…

వీళ్ళు ముగ్గురు హీరోలు కూడా వాళ్ల కంటు ఒక ప్రత్యేకతను చాటుకోవడమే కాకుండా ప్రతి ప్రేక్షకుడి హృదయంలో చోటు సంపాదించుకున్నారు.ఇక దీన్ని బట్టి వాళ్ళ యాక్టింగ్ పొటేన్షియాలిటి ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు…ఇక ఇప్పటికే చిరంజీవి, రామ్ చరణ్ కలిసి ఆచార్య….

AP

రాజకీయ సంచలనానికి చంద్రబాబు ప్లాన్.. పవన్ తో భారీ స్కెచ్..

చంద్రబాబు పొలిటికల్ యాక్షన్ లోకి దిగనున్నారా? పవన్ కళ్యాణ్ తో కలిసి సంచలనం సృష్టించనున్నారా? పొత్తు తర్వాత ఇరు పార్టీల అధినేతలు తొలిసారిగా బహిరంగ సభలో పాల్గొనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు అరెస్టుతో దాదాపు మూడు నెలలు పాటు….

AP

వైసీపీలో వారికి టిక్కెట్లు లేనట్టే..?

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దాదాపు సిట్టింగ్ లు అందరూ టిక్కెట్లు కోరుకుంటున్నారు.గానీ సగానికి పైగా ఎమ్మెల్యేలు సొంత పార్టీ శ్రేణుల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. వారికి మరోసారి టిక్కెట్లు కేటాయిస్తే ఓడించేందుకు కూడా సిద్ధపడుతున్నారు. జగనన్న ముద్దు……