టీడీపీ-జనసేనకు బీజేపీ మద్దతు ఆశిస్తున్నా-త్వరలో ఉమ్మడి మ్యానిఫెస్టో-పవన్ కామెంట్స్.
టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా పోలిపల్లిలో ఏర్పాటు చేసిన నవశకం బహిరంగసభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. తనను సభకు ఆహ్వానించినపుడు 226రోజులు, 3132 కి.మీ. నడిచినందున యాత్ర ముగింపుసభలో లోకేషే….










