Latest Posts

బడ్జెట్ వరాలు: రైతుకు రుణమాఫీ.. ఇల్లు కట్టుకునే వారికి రూ. ఐదు లక్షలు..

పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వరాలు కురిపించింది. శనివారం శాసనసభ వేదికగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024_2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ….

AP

ఏపీ పార్టీలతో బిజెపి పొలిటికల్ గేమ్..

ఏపీలో బిజెపి బలం అంతంత మాత్రం. అది అందరికీ తెలిసిన సత్యం. కానీ ఆ పార్టీ ఏపీలో విశేషంగా ప్రభావం చూపుతోంది. కేంద్రంలో అధికారం ఉండడంతో అన్ని రాజకీయ పక్షాలతో డబుల్ గేమ్ ఆడుతోంది. రాజకీయ పార్టీల అవసరాలతో రాజకీయం చేస్తోంది.దీంతో….

AP

అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు నయా ఫార్ములా…

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చి వైసిపి దూకుడు మీద ఉంది. అటు తెలుగుదేశం జనసేనతో పెట్టుకుంది. బిజెపితో సైతం పొత్తుకు సానుకూలంగా పావులు కదుపుతోంది. టిడిపి, జనసేన, బిజెపిల మధ్య పొత్తు కుదిరితే.. తెలుగుదేశం పార్టీ….

పీవీకి భారతరత్న…

ప్రత్యర్థిని గెలవాలి అంటే ఓడించడం ఒకటే మార్గం. కాకపోతే అలా ఓడించాలి అంటే చాలా కిటుకులు తెలిసి ఉండాలి. అలాంటి కిటుకులు ప్రదర్శిస్తున్నాడు కాబట్టే నరేంద్ర మోడీ రెండుసార్లు ప్రధానమంత్రి కా గలిగాడు. మూడోసారి కూడా ప్రధానమంత్రి అవుతాడని నమ్మకాన్ని సుస్థిరం….

ఉచిత విద్యుత్ పథకంలో అర్హులు ఎవరంటే.?

అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈనెలలోనే పథకం అమలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఉచిత….

కాంగ్రెస్ లోకి భారీ వలసలు.. బీఆర్ఎస్ కు వరుస షాక్ లు..

తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు వరుస షాక్‌లు తగుతులున్నాయి. ఇటీవలే ఒకసారి నలుగురు ఎమ్మెల్యేలు, మరోసారి ఒక ఎమ్మెల్యే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వారు సీఎంవోకు వెళ్లే వరకు ఎవరికీ తెలియదు. ఇక తర్వాత, నాలుగు రోజుల క్రితం బీఆర్‌ఎస్‌కు చెందిన పెద్దపల్లి….

AP

అసలు జగన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు..? ప్రధానితో ఏం మాట్లాడారు..?

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ వెళ్లారు. తిరిగి అమరావతి చేరుకున్నారు. అయితే ఆయన ప్రధాని మోదీని కలిసి ఏం చర్చించారు? రాజకీయాలా? పాలనాపరమైన అంశాల? ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. చంద్రబాబు వెళ్లి పొత్తులపై చర్చించారు కాబట్టి……

AP

పవన్ కళ్యాణ్ కు ఎసరు పెడుతోన్న బీజేపీ..

ఏపీ రాజకీయాల్లో కీలక మలుపులు. భారీగా ట్విస్టులు. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియని అనుమానాలు. మొత్తానికైతే ఢిల్లీ రాజకీయాలు ఏపీని హీట్ పుట్టిస్తున్నాయి. నిన్నటికి నిన్న చంద్రబాబు బిజెపి అగ్ర నేతలతో చర్చలు జరిపారు. దీంతో పొత్తులు ఖాయమని.. ఇక సీట్ల….

ఢిల్లీ సరిహద్దుల్లో మరోసారి రైతుల మహాధర్నా.. ఆపేందుకు హుటాహుటిన వెళ్లిన కేంద్ర మంత్రులు..

పంజాబ్ రైతులు ఫిబ్రవరి 13, మంగళవారం ఢిల్లీ సరిహద్దుల్లో తలపెట్టిన మహాధర్నా నిరసనని అపేందుకు కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, అర్జున్, నిత్యానంద రాయ్ చంఢీగడ్ తరలివెళ్లారు. అక్కడ రైతు నేతలతో పరిష్కారం కోసం చర్చలు జరుపుతారని సమాచారం.   మూడేళ్ల….

అసెంబ్లీకి కేసీఆర్.. వస్తారా రారా..?

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఫిబ్రవరి 8న ప్రారంభమయ్యాయి. ఉదయం 11:30 గంటలకు గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణలో గత వైఫల్యాలను ఎండగట్టారు. భవిష్యత్‌లో చేపట్టబోయే ప్రణాళికను వివరించారు. ఆరు గ్యారంటీల్లో మరో రెండు త్వరలో….