Latest Posts

AP

గోదావరిలో టీడీపీకి సీనియర్ నేత గుడ్ బై – రెబల్ గా పోటీ..!

ఏపీలో ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకుంటోంది. ప్రధాన పార్టీల అధినేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. కూటమిలో భాగంగా మూడు పార్టీల సీట్లు సర్దబాటు కొలిక్కి వచ్చింది. బీజేపీ తమ పార్టీ నుంచి పోటీ చేసే పది మంది అభ్యర్దుల జాబితా….

తెలంగాణ కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన..

తెలంగాణ నూతన హైకోర్టు భవన నిర్మాణానికి రాజేంద్రనగర్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. కింది కోర్టుల్లోనే కాదు.. హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత ఉందన్నారు…..

కాంగ్రెస్ పార్టీ 8వ జాబితా విడుదల.. తెలంగాణ నుంచి అభ్యర్థులు వీరే..

లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 14 మందితో అభ్యర్థులతో కూడిన 8వ జాబితాను బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణతోపాటు ఉత్తరప్రదేశ్‌లో నాలుగు స్థానాలు, జార్ఖండ్, మధ్యప్రదేశ్….

పీఓకే భారత్‌లో అంతర్భాగమే.. కాశ్మీర్‌పై అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) భారత్‌లో అంతర్భాగమని, అక్కడ నివసిస్తున్న ముస్లింలు, హిందువులు ఇద్దరూ భారతీయులేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం పునరుద్ఘాటించారు.   “పిఓకే భారతదేశంలో అంతర్భాగమని బీజేపీ విశ్వసిస్తుంది. POKలో నివసిస్తున్న ముస్లింలు, హిందువులు కూడా భారతీయులే…..

తీహార్‌ జైలుకు కవిత..

కల్వకుంట్ల కవిత తీహార్‌ జైలుకు వెళ్లింది.. విక్టరీ సింబల్ చూపిస్తూ కోర్టు లోపలికి వెళ్లిన కవితకు.. అస్సలు ఊహించని షాక్ ఇచ్చింది న్యాయస్థానం.. ఇంతా జరిగినా కవిత చెబుతుందేంటి? మీరే వినండి. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు.. ఇది మనీలాండరింగ్‌….

బీఆర్ఎస్‌కు మరో షాక్..

బీఆర్ఎస్ నుంచి వలసలు కంటిన్యూ అవుతన్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు అధికార కాంగ్రెస్, బీజేపీ వైపు వెళ్లిపోయారు.. ఇంకా వెళ్లిపోతున్నారు కూడా. తాజాగా ఈ జాబితాలోకి నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి కూడా చేరిపోయారు. మంగళవారం మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే….

AP

వాలంటీర్ల జీవితాలు మారుస్తా.. చంద్రబాబు భరోసా..

కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు యువతతో భేటీ అయ్యారు. యువతకు సామాజిక బాధ్యత ఉండాలని సూచించారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా….

AP

ఎలక్షన్ టైమ్.. రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసిన ఈసీ

ఎన్నికలు సమీపిస్తున్న వేల రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారుల ముకేశ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు, ఎన్నికల ప్రచారం చేయడానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు.  ….

ఆమ్ ఆద్మీకి వంద కోట్లు ఇచ్చాం: ఖ‌లిస్తానీ నేత ప‌న్నున్

ఖ‌లిస్తానీ ఉగ్ర‌వాది, సిక్స్ ఫ‌ర్ జ‌స్టిస్ చీఫ్‌ గురుప‌ర్వ‌త్ సింగ్ ప‌న్నున్ తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖ‌లిస్తానీ గ్రూపులు భారీ ఆర్థిక సాయాన్ని అందించిన‌ట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వ‌ర‌కు సుమారు 133.54 కోట్ల డ‌బ్బును….

కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచి అంటే..!

తెలంగాణలో నివసిస్తున్న పేదలు కొత్త రేషన్ కార్డు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రేషన్ కార్డుల జారీ ఆగిపోవడంతో చాలా మంది కొత్త రేషన్ కార్డుల కోసం వెయ్యి కళ్లతో వేచి చూస్తున్నారు. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్….