పిలిచి మోసం చేసిన వైసీపీ.. ఆ కేంద్ర మాజీ మంత్రి దారెటు..
కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి వైసీపీని వీడనున్నారు. గత కొంతకాలంగా ఆమె వైసీపీ పై అసంతృప్తిగా ఉన్నారు. గత ఎన్నికలకు ముందు ఆమె వైసీపీలో చేరారు. పార్టీ అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని అప్పట్లో హామీ ఇచ్చారు. కానీ….










