Latest Posts

కోస్గి సభలో రేవంత్ కీలక ప్రకటన..

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలిసారి తన కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లారు. బుధవారం కోస్గి ప్రాంతంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. వారం రోజుల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500….

AP

టిడిపిలోకి మంత్రి గుమ్మనూరు జయరాం..?

గత ఎన్నికల ముందు టిడిపి నుంచి వైసీపీలోకి చేరారు.తెలుగుదేశం పార్టీలో జడ్పిటిసి గా ఉండేవారు. వైసీపీలోకి మారిన తరువాత ఆలూరు టికెట్ను దక్కించుకున్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. జగన్ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. విస్తరణలో సైతం కొనసాగుతున్న ఇద్దరు మంత్రుల్లో గుమ్మనూరు….

AP

వైసీపీకి మరో ఎంపీ గుడ్ బై..

వైసీపీకి మరో ఎంపీ షాక్ ఇచ్చారు. ఆ పార్టీకి రాజీనామా ప్రకటించారు. ఇప్పటికే వరుస ఎంపీలు వైసీపీని వీడుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికల సమీపిస్తున్న కొలదీ ఎంపీలతో పాటు కీలక నాయకులు పార్టీని వీడుతుండడం అధికార పార్టీలో కలవరానికి కారణమవుతోంది. ఎంపీ….

రేవంత్ సర్కారుకు కేంద్రం మరో గుడ్‌న్యూస్..

కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కారుకు మరో తీపి కబురు చెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో రీజినల్‌ రింగ్‌రోడ్డు(RRR) దక్షిణ భాగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ఉత్తర భాగాన్ని ఇప్పటికే జాతీయ రహదారిగా కేంద్రం ప్రకటించింది. తాజాగా మంగళవారం….

చంద్రబాబు బాటలో రేవంత్‌..!

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేస్తానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. విజన్‌ – 2050 దిశగా ముందుకు వెళ్తామని ప్రకటించారు. గత 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా అప్పట్లో సీఎంలు చంద్రబాబునాయుడు, వైఎస్‌.రాజశేఖరరెడ్డి, కేసీఆర్‌లు గత….

మొత్తానికి రైతులతో రాజీకి కేంద్రం కీలక అడుగులు..

పంటలకు కనీసం మద్దతు ధర, ఇతర సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలు కొద్ది రోజులుగా హర్యానా రాష్ట్రంలో ఆందోళనలు చేస్తున్నాయి. కేంద్రంతో నిర్వహించిన చర్చలు ఫలప్రదం కాకపోవడంతో అవి చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. త్వరలో పార్లమెంటు ఎన్నికలున్న నేపథ్యంలో కేంద్రం రైతు….

AP

ఆళ్ల రామకృష్ణకు జగన్ ఏం ఆఫర్ ఇచ్చారు..? షర్మిలను వదిలి ఎందుకొచ్చాడు..?

2014 నుంచి మంగళగిరి నియోజకవర్గానికి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ జగన్ అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని మార్చారు. బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని తెరపైకి తెచ్చారు. తొలి జాబితాలోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పై వేటు వేశారు. అంతకుముందు టిడిపి ప్రభుత్వం….

AP

చంద్రబాబుకు మోడీ షాక్…?

జనసేనతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకుంది. మరోవైపు ఇదే కూటమిలోకి బిజెపి వస్తుందని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏ లోకి టిడిపి ఎంట్రీ లాంఛనమేనని తెలుస్తోంది. దీంతో బీజేపీకి తెలుగుదేశం మిత్రపక్షంగా మారనుంది. అదే సమయంలో బిజెపితో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు…..

అయోధ్యకు 3 కొత్త రహదారులు….

భవ్య రామమందిరాన్ని దర్శించుకునే భక్తులు, పర్యాటకుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. రద్దీ ఫలితంగా అయోధ్యకు తరలివచ్చే వాహనాలు, ట్రాఫిక్‌ నియంత్రణ కష్టమవుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం సిటీని అభివృద్ది చేయడంపై దృష్టి పెట్టింది.   ఇందులో భాగంగా అయోధ్యకు మూడు కొత్త….

తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులకు బిగ్ షాక్….

వందలాది మంది అభ్యర్థుల జీవితాలతో ముడిపడి ఉన్న గ్రూప్స్ పరీక్షల నిర్వహణ అత్యంత దారుణంగా వ్యవహరిస్తోందనే విమర్శలను ఎదుర్కొంటోన్న వేళ.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. గతంలో వాయిదా పడిన గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేసింది…..