Latest Posts

నేడు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం….

AP

ఎలాంటి ఆందోళన వద్దు.. యూనివర్సిటీలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం..

 సెంట్రల్ యూనివర్శిటీలో అమ్మాయిల భద్రత చర్యలు వెంటనే చేపడతాం యూనివర్శిటీలో స్టూడెంట్స్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం ఏర్పాటు చేయబోతున్నాం నిర్మాణాలు ప్రాధాన్యతగా పూర్తికి చర్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు వద్దనున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్….

AP

పేద వాడి ఇంటిపై దాడి..

ప్లాష్….ప్లాష్.. న్యూస్ ధర్మవరంలో ధర్మవరం కేతిరెడ్డి కాలనీ ఎల్ 4 లో లక్ష్మి, శ్రీనివాసుల దంపతులకు చెందిన ఇంటిపై సుమారు 50 మందికి పైగా వచ్చి ఇంటిపైకి వచ్చి ఇంటిలోని టీవీ, ప్రిడ్జ్ బీరువా, గ్యాస్ సిలెండర్, ఇంటిలోని సామాన్లు బయటకు….

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‪గా జ్ఞానేష్ కుమార్..!

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జ్ఞానేష్ కుమార్ ను తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఫిబ్రవరి 17న ఒక….

కేంద్రం పై పోరాటానికి సిద్దం కావాలని సీఎం పిలుపు..

కేంద్రం నుండి తెలంగాణకు వస్తున్న సాయం శూన్యమని, త్వరలో కేంద్రంపై పోరాటం చేసేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీభవన్ లో శుక్రవారం జరిగిన యూత్ కాంగ్రెస్ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిధిగా….

రాహుల్‌తో రేవంత్ మీటింగ్..

కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పిలుపుతో శుక్రవారం రాత్రి ఢిల్లీ వెళ్లారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. శనివారం రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ సమావేశం కానున్నారు. గత కొంత కాలంగా మంత్రివర్గ విస్తరణ చర్చలు….

AP

టిడిపి నేత జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు..

టీడీపీ నేత జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు సైబరాబాద్ సైబర్ క్రైమ్స్‌ పోలీసులు. సోషల్‌మీడియాలో టార్గెట్‌ చేయడంతో పాటు.. బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని నటి మాధవీలత ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు.. జేసీ ప్రభాకర్‌పై కేసు నమోదు చేశారు. డిసెంబర్….

AP

ఏపీలో రోజు రోజుకి పెరుగుతున్న GBS కేసులు.. ఆందోళనలో ప్రజలు..

ఓవైపు బర్డ్‌ఫ్ల్యూ వైరస్..!! మరోవైపు GBS వ్యాధి..! తెలుగు రాష్ట్రాల్లో కొత్త రోగాలు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మహారాష్ట్రను వణికించిన GBS.. ఇప్పుడు ఏపీలోనూ బయటపడింది. గుంటూరులో ఏడుగురికి ఈ వ్యాధి సోకింది. గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స….

ఏపీలో రెడ్ బుక్..! తెలంగాణలో పింక్ బుక్..?

పరీక్షల్లో కాపీ కొట్టడం మనం చూసే ఉంటాం. కానీ పాలిటిక్స్ లో కూడ కాపీయింగ్ మొదలైంది. టీడీపీ అంటే అస్సలు పడని ఓ పార్టీ, ఇప్పుడు టీడీపీ దారిలోనే నడుస్తుందట. ఏపీలో రెడ్ బుక్ అంటుంటే, తెలంగాణలో పింక్ బుక్ ఓపెన్….

రాజాసింగ్ వ్యాఖ్యలతో బీజేపీ పార్టీలో కలకలం..

జిల్లా అధ్యక్షుల ఎంపిక తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టిందా? సీనియర్ నేతలు నిరసన రాగాలు వినిపిస్తున్నారా? ఈ జాబితాలో ఒకొక్కరుగా బయటకు వస్తున్నారా? పార్టీ సీనియర్, ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన కామెంట్స్ ఆ పార్టీలో దుమారం రేపుతున్నాయా? రేపో మాపో ఆయన….