Latest Posts

AP

బేస్తవారపేట మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన జక్కా.సుబ్రహ్మణ్యం..

ప్రకాశంజిల్లా బేస్తవారపేట మండలం ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.జిల్లా ఆర్యవైశ్య సంఘం నాయకుడు,ఎన్నికల అధికార ప్రతినిధి మూల.శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంఘ సభ్యులందరూ ఈరోజు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులుగా జక్కా.సుబ్రహ్మణ్యం ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…..

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా..!

ఢిల్లీ సీఎంగా రేఖ గుప్తా పేరు దాదాపు ఖరారైనట్లుగా తెలుస్తోంది. బీజేపీ అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతున్నట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇవాళ అధికారికంగా ఈమె పేరును బీజేపీ పెద్దలు ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రేఖ గుప్తా షాలిమార్….

పోలీస్ స్టేషన్ వద్ద మంచు మనోజ్ నిరసన .. ఎందుకంటే..!

సినీ నటుడు మంచు మనోజ్ మరోసారి వార్తల్లోకి ఎక్కారు. మంచు మోహన్ బాబు కుటుంబంలో గత కొంత కాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల మనోజ్ తిరుపతిలోని విద్యాసంస్థలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా, అడ్డుకున్న విషయం తెలిసిందే.  ….

యూజర్ల కోసం కొత్త సెక్యూరిటీ ఫీచర్ తీసుకువచ్చిన ఫోన్ పే..

ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్‌పే సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. క్రెడిట్, డెబిట్ కార్డుల కోసం డివైజ్ టోకనైజేషన్ సొల్యూషన్స్‌ను ప్రారంభించింది. ఫోన్‌పే వినియోగదారులు యాప్‌లో తమ కార్డులను టోకనైజ్ చేసుకోవచ్చు. దీని ద్వారా బిల్లు చెల్లింపులు, రీఛార్జ్‌లు, ప్రయాణ….

హైదరాబాద్‌ పరిసరాల్లో ఫామ్ ప్లాట్ల కొనుగోలుపై హైడ్రా కమిషనర్ కీలక సూచన..

హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. ఫామ్ ప్లాట్ల పేరిట అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హితవు పలికారు. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు….

AP

త్వరలో ఏపీకి 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు..

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు….

ఉప ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది…..

AP

రాత్రి 7 గంట‌ల‌కు సంచ‌ల‌న నిజం బ‌య‌ట‌కు.. వైసీపీ ట్వీట్ వైర‌ల్‌..!

వ‌ల్ల‌భనేని వంశీపై న‌మోదైన కేసు గురించి సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించ‌బోతున్న‌ట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం కేసుకు సంబంధించిన నిజాన్ని బ‌య‌ట‌పెట్ట‌బోతున్నాం. అతిపెద్ద ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డ‌నుంది అని ట్వీట్ లో వైసీపీ రాసుకొచ్చింది. కాగా, గ‌న్న‌వ‌రం….

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం..

న్యూఢిల్లీ, : భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ (61) నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా వివేక్‌ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసింది.  ….

BBCపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు..

భారతీయ క్రీడాకారులను వివిధ పురస్కారాలతో సత్కరించిన BBCపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ వంటి ప్రశంసనీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న BBC టీమ్ మొత్తాన్ని అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు పొందిన….