Latest Posts

సూట్‌కేసులో కాంగ్రెస్ మహిళా కార్యకర్త మృతదేహం..

హర్యానాలోని రోహ్‌తక్‌లో ఓ సూట్‌కేసులో యువతి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది. శుక్రవారం సంప్లా బస్‌‌స్టాండ్‌లో ఓ పెద్ద సూట్‌కేసులో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. బాధితురాలికి 20 నుంచి 22 ఏళ్లు ఉంటాయని పోలీసులు నిర్ధారించారు. మెడచుట్టూ స్కార్ఫ్ ధరించగా,….

వరంగల్ ఎయిర్‌పోర్టు.. సీఎం రేవంత్ అధికారులతో భేటీ..

కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతోపై వరంగల్ ఎయిర్‌పోర్టుపై రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. మామునూరు ఎయిర్‌‌పోర్టు నిర్మాణం ప్రతిష్టాత్మకంగా ఉండాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కొచ్చి విమానాశ్రయం తరహాలో ఉండాలంటూనే, నిత్యం….

మేడిగడ్డ ఏడో బ్లాక్ మళ్లీ నిర్మించాలా..? డ్యాం సేఫ్టీ అథారిటీ ఏమన్నారంటే..?

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ బ్యారేజీలో పలు నిర్వహణ లోపాలను నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ.. NDSA గుర్తించినట్లు తెలిసింది. ఏడో బ్లాక్‌ను పూర్తిగా తొలగించి.. మళ్లీ నిర్మించాలని సిఫార్సు చేసినట్లు సమాచారం. ఈ బ్లాకును మళ్లీ నిర్మించేందుకు….

AP

ఏపీలో మహిళలకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్..

ఆంధ్రప్రదేశ్ మహిళలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా కుట్టు శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 90 రోజులు(3 నెలల పాటు) టైలరింగ్ లో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది…..

AP

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్.. ఫలితాలు ఎప్పుడంటే…

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళే ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. ఏపీలో రెండు గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు.. తెలంగాణలోని 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఈరోజు నుంచి లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 8గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభంకానుంది…..

AP

ధర్మవరం డిఎస్పీ, Hemanth kumar గారి ఆధ్వర్యంలో ధర్మవరం 2tn ps యందు పిఎ యందు రౌడీషీటర్స్ మరియు సస్పెక్ట్స్ షీట్స్ కలిగి ఉన్నవారికి కౌన్సిలింగ్..

ఈరోజు అనగా 2-3-2025 తేదీన ధర్మవరం డిఎస్పీ, Hemanth kumar గారి ఆధ్వర్యంలో ధర్మవరం 2tn ps యందు పిఎ యందు రౌడీషీటర్స్ మరియు సస్పెక్ట్స్ షీట్స్ కలిగి ఉన్నవారికి కౌన్సిలింగ్ నిర్వహించి జన జీవనానికి ఆటంకం కలిగించిన , ఎవరైనా….

AP

అరటి ఎగుమతుల కోసం జిల్లాలో యూరోప్ దేశానికి చెందిన కంపెనీ ప్రతినిధి పర్యటన..

అనంతపురం, మార్చి 02 :   అనంతపురం జిల్లా నుంచి అరటి ఎగుమతులు చేసేందుకోసం యూరోప్ దేశానికి చెందిన కంపెనీ ప్రతినిధి జిల్లాలో ఆదివారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ ఆదేశాల మేరకు ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో….

దేశంలోనే అతి పిన్న వయస్కురాలైన ఐఏఎస్‌ అధికారిణి ఆమె..!

హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాకు చెందిన దివ్య తన్వర్‌ చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. BSC డిగ్రీ పూర్తి చేసిన వెంటనే యూపీఎస్సీ సివిల్స్‌పై దృష్టి పెట్టింది. గురువుల ప్రోత్సాహంతో కోచింగ్‌ తీసుకుంది. 21 ఏళ్ళకి తన తొలి ప్రయత్నంలో 438వ ర్యాంకు సాధించి….

AP

రెండు నాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్న కనేకల్లు పోలీసులు…

అనంతపురం జిల్లా   రెండు నాటు తుపాకీలు స్వాదీనం చేసుకున్న కనేకల్లు పోలీసులు.   రెండు నాటు తుపాకీలను సొల్లాపురం గ్రామంలోని పొలాల్లో పడవేసిన గుర్తు తెలియని వ్యక్తులు.   వన్యప్రాణులను వేటాడటం కోసమా లేక ఇతర కారణాల అని పోలీసులు….

AP

సూపర్ సిక్స్’ అమలు చేసి తీరుతాం.. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత..

  * బడ్టెట్ ల్ రైతులకు, బీసీలకు పెద్దపీట * జూన్ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అమలు * ఇప్పటికే ఉచిత ఇసుక, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం * ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేసి తీరుతాం….