Category: TELANGANA

నాంపల్లి కోర్టుకు నాగార్జున, ఇతర కుటుంబ సభ్యులు… కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున స్టేట్‌మెంట్ రికార్డ్..

టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున, ఆయన భార్య అక్కినేని అమల, తనయుడు నాగచైతన్య, యార్లగడ్డ సుప్రియ తదితరులు నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాగచైతన్య-సమంత విడాకులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల మీద నాగార్జున కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ….

నాగార్జున విషయాలన్నీ బయటకు తీస్తున్నాం: కొండా సురేఖ లాయర్

ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను కూల్చివేసినందుకు నాగార్జున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయనపై కూడా తాము పరువునష్టం దావా వేస్తామని కొండా సురేఖ తరఫు న్యాయవాది తెలిపారు. అఫైర్ల గురించి కేటీఆర్, కేసీఆర్‌కు బాగా తెలుసునని వ్యాఖ్యానించారు.  ….

లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు పై పునః ప్రయాణ సౌకర్యం…

INC:- ఆగష్టు 5 శనివారం రోజున గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ ఈరోజు సిద్దిపేట టు కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు వేయడం….

హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ ప్రభుత్వం ( TG Govt) ప్రవేశపెట్టిన హైడ్రాకు ఇక పూర్తి అధికారాలు వచ్చినట్లేనని చెప్పవచ్చు. కేవలం అక్రమ కట్టడాలను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా (Hydra) ను జీవో99 పేరిట రేవంత్ ( Cm Revanth) సర్కార్ తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్….

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో చెరువులు, నాలాలను కబ్జా చేసి, ఎఫ్టీఎల్ పరిధిలోనూ, బఫర్ జోన్స్ లోనూ నిర్మించిన కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేయడం లక్ష్యంగా పెట్టుకొని దూసుకుపోతున్న హైడ్రా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొదట….

ధరణి పోర్టల్ రద్దు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

ధరణి పోర్టల్, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామన్నారు. అక్టోబర్ నెలకాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు….

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ..

బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీనటులు నాగార్జున, సమంత, నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే నాగార్జున ఖండించారు. అసత్య….

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుని ప్రారంభించిన సీఎం..

వన్ స్టేట్.. వన్ కార్డు విధానంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కుటుంబానికి రక్షణ కవచంగా ఈ డిజిటల్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు.   ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే….

10వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు..

తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి.  సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజైన ఈ నెల 10న ట్యాంక్‌బండ్‌పై సద్దుల….

ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో కేటీఆర్‌నుద్దేశించి మంత్రి కొండా సురేఖ….