Category: TELANGANA

నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు.. పకడ్బందీగా భద్రత.

రాష్ట్రంలో నేటి నుంచి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న ఈ పరీక్షలకు 31,383మంది అభ్యర్థులు రాయనున్నారు.   మొత్తం రాష్ట్రంలో 46….

కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రo మల్లారెడ్డిపేట లో వడ్లు కొనుగోలు కేంద్రం ప్రారంభం..

INC:- అక్టోబర్ 20 ఆదివారం రోజున గంభీరావుపేట మండల మల్లారెడ్డిపేటలో కొత్తపెళ్లి ప్రాథమిక వ్యవసాయ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి, వైస్ చైర్మన్ పాతూరు అంజిరెడ్డి పార్టీ మండల అధ్యక్షులు యండి హమీద్ గారి….

రైతుభరోసా, ఉద్యోగుల డీఏలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..

తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెండింగ్ రుణమాఫీ తో పాటుగా రైతు భరోసా నిధల విడుదల పైన ఫోకస్ చేసింది. ఈ నెలాఖరులోకా రుణమాఫీ అమలు కాని వారికి నిధులు అందేలా ఆలోచన చేస్తోంది. అదే విధంగా వచ్చే నెలలో రైతు భరోసా….

గ్రూప్ 1 అభ్యర్థుల కోసం హోంమంత్రి బండి సంజయ్ నిరసన, ఆపై తీవ్ర ఉద్రిక్తత, అరెస్ట్..

తెలంగాణలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఆయన గ్రూప్ 1 అభ్యర్థులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారు.   నిరసన నీడలో అశోక్‌నగర్‌…   ముషీరాబాద్ నియోజకవర్గంలోని అశోక్‌నగర్‌లో….

మూసీ నీళ్లతో స్నానం చేసేలా… తాగేలా బాగు చేస్తాం: మంత్రి సీతక్క..

మూసీ నీళ్లతో స్నానం చేసేలా, తాగేలా తాము బాగు చేస్తామని మంత్రి సీతక్క అన్నారు. మూసీ పరీవాహక స్వయం సహాయ సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చెక్కులను సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై ప్రతిపక్షాల….

తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు లైన్‌క్లియర్..

తెలంగాణలో గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు లైన్ క్లియర్ అయ్యింది. అక్టోబర్ 21 నుంచి నిర్వహించనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్-1 పరీక్షల నిర్వహణపై దాఖలైన పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. సింగిల్ బెంచ్….

మల్లారెడ్డిపేటలో ఐకెపి సెంటర్ ప్రారంభం…

INC:-అక్టోబర్ 18 శుక్రవారం గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటలో మరియు లింగాపూర్ లో ఈరోజు వ్యవసాయ కమిటీ చైర్మన్ కొమిరిశెట్టి విజయ తిరుపతి వైస్ చైర్మన్ పాతూరి అంజిరెడ్డి మండల అధ్యక్షులు యండి హమీద్ గార్ల చేతుల మీద ఐకెపి సెంటర్ ధాన్యం….

మందు బాబులకు షాక్ – మద్యం ధరల పెంపు..! ఎంతంటే..?

మందు బాబులకు షాక్ తగలనుంది. మద్యం ధరలు పెరగటం ఖాయంగా కనిపిస్తోంది. మద్యం ఆదాయం పెంచుకునేందుకు కసరత్తు జరుగుతోంది. మద్యం ధరలు పెంచాలని కొంత కాలంగా బ్రూవరీలు ప్రభుత్వం పైన ఒత్తిడి తెస్తున్నాయి. దాదాపుగా 15 శాతం వరకు ధరలు పెరగటం….

23న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ..

తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖరారరైంది. అక్టోబర్ 23న రాష్ట్ర సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రవర్గం భేటీ కానుంది. 23న సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన హైడ్రా చట్టబద్దంగా మారడం,….

మాలలారా మేలుకోండి, హక్కులను కాపాడుకోండి..

మాలలారా మేలుకోండి, హక్కులను కాపాడుకోండి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లు తొలగించే ప్రయత్నంలో భాగంగా ఎస్సీలను విడగొట్టి పరిపాలించే ప్రయత్నం చేస్తున్నారని గంభీరావుపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించడం జరిగింది మాల మహానాడు ఆఫ్ ఇండియా రాజన్న సిరిసిల్ల….