Category: National

ఎర్ర కోట తమదే అని.. డిల్లీ కోర్టులో పిటిషన్..

దిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్ర కోట తమదే అని.. తమ పూర్వీకుల ఆస్తిని తమకు అప్పగించాలంటూ దిల్లీ హైకోర్టులో(Delhi High Court) ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కోటను మొఘల్ చక్రవర్తులు నిర్మించినట్లు చెబుతుంటడా… వారి వారసులకే ఈ సంపద దక్కాలని,….

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లు..?

దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్న కేంద్రం.. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టేందుకు సిద్దమవుతోంది. ఇప్పటికే కేంద్ర కేబినెట్ ఆమోదం పొందిన జమిలి ఎన్నికల ప్రతిపాదనపై పార్లమెంటరీ కమిటీ అభిప్రాయం కోరిన కేంద్రం.. దాన్ని….

ఉచిత రేషన్ కార్డుల జారీపై సుప్రీం కోర్టు సీరియస్..

దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ కార్డుల జారీపై దాఖలైన ఓ పిటిషన్ పై సుప్రీంకోర్టు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేసింది. పేద ప్రజలకు వివిధ రాష్ట్రాలు ఉచితంగా కార్డలు జారీ చేస్తుంటే కేంద్రం రేషన్ ఇవ్వడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ….

రాజ్యసభలో ఎంపీ సీటు కింద నోట్ల కట్ట లభ్యం..

పార్లమెంటు రాజ్యసభ సమావేశాల్లో శుక్రవారం ఉదయం సభ ప్రారంభం కాగానే చైర్మన్, ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధనకర్ షాకింగ్ ప్రకటన చేశారు. సీట్ నెంబర్ 222 కింద గురువారం చెకింగ్ చేసే క్రమంలో కరెన్సీ నోట్ల కట్ట లభించిందని అది ఒక కాంగ్రెస్….

వ‌ర‌ల్డ్‌లోనే బెస్ట్ సిటీల జాబితా.. భార‌త్ నుంచి ఒకే న‌గ‌రానికి చోటు..!

2024 ఏడాదికి గాను ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ 100 న‌గ‌రాల జాబితాను యూరోమానిట‌ర్ సంస్థ తాజాగా విడుద‌ల చేసింది. డేటా కంపెనీ లైట్‌హౌస్ భాగస్వామ్యంతో యూరోమానిటర్ ఇంటర్నేషనల్ ఈ వార్షిక నివేదిక‌ను రూపొందించింది. ఇందులో భార‌త్ నుంచి కేవ‌లం న్యూఢిల్లీ మాత్ర‌మే చోటు….

మహా సీఎం పై విడిన సస్పెన్స్..?

తదుపరి మహారాష్ట్ర సీఎం ఎవరనే ఉత్కంఠకు తెర పడింది. దేవేంద్ర ఫడ్నవీస్‌ పేరును అధికారికంగా ప్రకటించారు మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే. బిజేపీ కోర్ గ్రూప్‌ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం బీజేఎల్పీ సమావేశంలో శాసనసభాపక్ష నేతగా….

తాజ్‌మహల్‌‍కు బాంబు బెదిరింపు..

భారత ప్రముఖ పర్యాటక ప్రదేశం, 17వ శతాబ్దపు స్మారక చిహ్నం తాజ్ మహల్‌కు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. పర్యాటక శాఖకు ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. తాజ్ మహల్‌ను బాంబులతో పేల్చేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు…..

పంజాబ్ రైతులు ‘ఛలో ఢిల్లీ’..

పంటలకు మద్దతు ధర పెంచాలంటూ పంజాబ్ రైతులు నేడు ‘ఛలో ఢిల్లీ’ కార్యాచరణకు కదం తొక్కారు. అయితే, నోయిడాలోని దళిత్ ప్రేరణ్ స్థల్ వద్ద పంజాబ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేసి వందలాది రైతులు ముందుకు రాకుండా పోలీసులు….

ప్రధాని మోదీని చంపేస్తామంటూ ముంబై పోలీసులకు ఫోన్ కాల్..

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చంపేస్తామంటూ గుర్తుతెలియని వ్యక్తులు ముంబై పోలీసులకు ఫోన్ చేసి హెచ్చరించారు. దీంతో అలర్టయిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టి ఓ మహిళ (34) ను అదుపులోకి తీసుకున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ముంబై పోలీస్ కంట్రోల్….

గెలిచినప్పుడు ఈవిఎంలు బాగుంటాయి ఓడిపోతే టాంపర్ చేసినట్లా.. సుప్రీం ఘాటు వ్యాఖ్యలు..!

దేశంలో ఎన్నికలు జరిగిన ప్రతిసారి ఓటమి చెందిన పార్టీలు ఈవిఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్) మెషీన్లు ట్యాంపర్ చేశారని ఆరోపణలు చేయడం సర్వసాధారణం అయిపోయిందని, అదే వారు ఎన్నికల్లో విజయం సాధిస్తే.. ఈవిఎంల పనితీరు బాగున్నట్లు అంగీకరిస్తున్నారని సుప్రీం కోర్టు ఘటు….