ఎర్ర కోట తమదే అని.. డిల్లీ కోర్టులో పిటిషన్..
దిల్లీ నడిబొడ్డున ఉన్న ఎర్ర కోట తమదే అని.. తమ పూర్వీకుల ఆస్తిని తమకు అప్పగించాలంటూ దిల్లీ హైకోర్టులో(Delhi High Court) ఓ పిటిషన్ దాఖలైంది. ఈ కోటను మొఘల్ చక్రవర్తులు నిర్మించినట్లు చెబుతుంటడా… వారి వారసులకే ఈ సంపద దక్కాలని,….










