Category: National

మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా – ఈశాన్యంలో కీలక పరిణామం..

జాతుల మధ్య అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ ని(Governer) తన మంత్రి వర్గ సహచరులతో పాటుగా కలిసిన సీఎం.. తన రాజీనామాను….

వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ విజయవంతం.. రైలులో మతిపోయే ఫీచర్లు..!

విజయవంతంగా ట్రయల్ రన్స్ పూర్తిచేసుకున్న వందేభారత్ స్లీపర్ రైలు ప్రయాణికులకు సేవలు అందించేందుకు ముస్తాబవుతోంది. ప్రయాణికులను అత్యంత వేగంగా గమ్యస్థానాలకు చేర్చే ఈ రైలులో ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేశారు. భారతీయ రైల్వేలో మైలురాయిగా మిగిలిపోనున్న ఈ రైలు….

ముగిసిన దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు.. సర్వే సంస్థల అంచనాలు విడుదల.. ఎవరికి ఎన్ని సీట్లు..?

దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీ అధికార పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. ఫిబ్రవరి 2న దిల్లీ అసెంబ్లీలోని 70 సీట్లకు ఎన్నికలు పూర్తవ్వగా.. దేశంలోని వివిధ ప్రముఖ సర్వే సంస్థలు దిల్లీ ఎన్నికలపై సర్వే….

పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు.. లోక్ సభలో మోడీ కీలక ప్రకటన..

దేశ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయని పార్లమెంట్ సాక్షిగా ప్రధాని ప్రకటించారు. లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగం పై ధన్యవాదాల తీర్మానం గురించి ప్రధాని మాట్లాడుతూ.. నాలుగోసారి దేశ ప్రజలు….

ఫిబ్రవరి 13న డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ..!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 13న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కానున్నట్లు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాషింగ్టన్ డీసీలో ఈ భేటీ ఉండనుందని సమాచారం. అమెరికా పర్యటన సందర్భంగా మోదీకి ట్రంప్ విందు కూడా ఇచ్చే….

కేంద్ర బడ్జెట్ 2025-26..

పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025-26ని ప్రవేశపెట్టారు. తెలుగుకవి గురజాడ అప్పారావు పద్యంతో ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ ప్రారంభించారు. దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ సీతారామన్ గురజాడ కవిత్వాన్ని పలికారు. ప్రతిపక్ష పార్టీలు నిరసనలు….

నేటి నుంచే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, కీలక బిల్లుల ఎంట్రీ..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (జనవరి 30) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లోనే పలు కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి. ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్ సవరణ బిల్లుతోపాటు మొత్తం 16 ముఖ్యమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం….

కేంద్ర బడ్జెట్‌లో ఆదాయపు పన్నుపై కొత్త విధానం..? త్వరలో ప్రకటన..?

2025 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం పెద్ద ప్రకటనలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 1న జరగబోయే బడ్జెట్ లో ఆదాయపు పన్ను మినహాయింపు సంబంధించిన ప్రకటనను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెల్పనున్నారని సమాచారం. నిపుణులు ఈ కొత్త పన్ను….

మహా కుంభమేళాలో తొక్కిసలాట.. ‘అమృత్ స్నాన్’ రద్దు..!

మౌనీ అమావాస్య సందర్భంగా మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తారు. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించేందుకు దేశ, విదేశాల నుంచి భక్తులు తరలివచ్చారు. నిన్నటి నుంచే ప్రయాగ్‌రాజ్‌కు భారీగా చేరుకున్నారు భక్తులు. ఇప్పటికే 15 కోట్ల మందికిపైగా అమృత‌ స్నానాలు ఆచరించారు. ఇవాళ….

స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి ఈ ఊరికి కరెంట్.. !

ఈ డిజిటల్ ప్రపంచంలో క్షణం కరెంట్ పోతేనే మనం తట్టుకోలేం. కానీ ఆ గ్రామం 76 ఏళ్లుగా చీకట్లోనే మగ్గింది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఆ గ్రామం విద్యుత్ ను చూడలేదు. తాజాగా ఆ గ్రామంలో విద్యుత్ వెలుగులు ప్రసరించాయి. చత్తీస్….