ఏపీ నుంచి కాబోయే కేంద్ర మంత్రులకు ఫోన్లు..
ప్రధానిగా వరుసగా మూడో సారి మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీలో కేంద్ర కేబినెట్ కొలువు తీరుతోంది. గత అయిదేళ్ల కాలంలో ఏపీ నుంచి కేంద్ర కేబినెట్లో ప్రాతినిధ్యం లేదు. ఈ సారి కూటమి ఎన్డీఏ కూటమి కేంద్రంలో,….









