Category: AP

AP

జగన్ వాహనం కింద సింగయ్య మృతి.. ఫోరెన్సిక్‌ రిపోర్టుతో వీడిన మిస్టరీ..!

రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన దళితుడు సింగయ్య మృతి కేసు దర్యాప్తులో కీలక పురోగతి లభించింది. పల్నాడు జిల్లా పర్యటనలో మాజీ సీఎం వైఎస్ జగన్‌ కాన్వాయ్‌లోని వాహనం కింద పడి సింగయ్య మరణించినట్లు చూపుతున్న వీడియోలు అసలైనవేనని ఫోరెన్సిక్ నిపుణులు….

AP

విద్యావ్యవస్థ అస్తవ్యస్తం… ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ: జగన్..

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని, అందుకు ఏపీ ఈసెట్ అడ్మిషన్ల ప్రక్రియలో జరుగుతున్న తీవ్ర జాప్యమే నిదర్శనమని వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఫలితాలు వెలువడి నెలన్నర రోజులు గడుస్తున్నా….

AP

జగన్ గారూ… మీ ఏడుపులే మాకు దీవెనలు: మంత్రి నారా లోకేశ్ కౌంటర్..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన విమర్శలపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో స్పందించారు. “జగన్ గారూ.. మీ ఏడుపులే మాకు దీవెనలు” అంటూ వ్యంగ్యంగా బదులిచ్చారు. తాము చేపడుతున్న సంస్కరణలు చూసి ఓర్వలేకే….

AP

న్యూస్ రీడర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసులో కీలక మలుపు… తెరపైకి పూర్ణచందర్ భార్య..

తెలుగు న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య కేసు ఊహించని మలుపు తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న పూర్ణచందర్ భార్య స్వప్న తాజాగా తెరపైకి వచ్చి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త అమాయకుడని, అసలు బాధితురాలు తనేనంటూ….

AP

నేడు తాడేపల్లికి జగన్..

వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఆయన సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా….

AP

అది జగన్ కారే..? నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక..?

పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య మృతి చెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో అసలైనదేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్….

AP

ఏడాదిన్నరలో పోలవరం పూర్తి చేసి తీరుతాం.. సీఎం చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2027 లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర….

AP

కడప జిల్లాలో వెలుగులోకి 18వ శతాబ్దం నాటి విగ్రహం…!

కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట గ్రామం లో ఎస్సీ కాలనీ దక్షిణాన 18వ శతాబ్దం నాటి విగ్రహం బయలు పడిందని రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ శుక్రవారం మీడియాకు తెలిపారు.   ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ వైస్….

AP

శింగనమల నియోజకవర్గం పరిధిలోని బుక్కరాయసముద్రం నందు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా.శైలజానాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం..

శింగనమల నియోజకవర్గం పరిధిలోని బుక్కరాయసముద్రం నందు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా.శైలజానాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా వైయస్సార్ సీపీ….

AP

జగన్ కారును తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు..

వైసీపీ అధినేత జగన్ బుల్లెట్ ప్రూఫ్ కారును రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఇటీవల పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనకు సంబంధించి ఈ తనిఖీ చేపట్టారు. ఏపీ 40 డీహెచ్ 2349 రిజిస్ట్రేషన్ నంబరు గల….