జగనన్న ఆరోగ్య సురక్ష ప్రారంభం; ఉచిత వైద్య పరీక్షలతో పాటు వైద్యం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు చేరువ కావడానికి ఇప్పటికే అనేక పథకాలను అందిస్తున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి, తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజల సంరక్షణ కోసం ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. 45 రోజులపాటు ఈ ఆరోగ్య….










