ఆరు నెలల వ్యవధిలో 88మంది ఈ నాగ్పూర్- ముంబై ఎక్స్ప్రెస్వేపై ప్రాణాలు వీడటం ఆందోళన
మహారాష్ట్ర సమృద్ధి ఎక్స్ప్రెస్వే రోడ్లు నెత్తురోడుతున్నాయి! ఆరు నెలల వ్యవధిలో 88మంది ఈ నాగ్పూర్- ముంబై ఎక్స్ప్రెస్వేపై ప్రాణాలు వీడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ 88మందిలో 25మంది.. శనివారం జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కారణాలు ఏంటి..? 701 కి.మీల….










