కలియుగం అంతమయ్యే కథనే ప్రభాస్ సినిమానా..?
మన పురాణాల ప్రకారం ప్రతి యుగంలో కూడా అధర్మం పెరిగిపోయినప్పుడు శ్రీ మహావిష్ణువు ఏదో ఒక రూపంలో వచ్చి ధర్మస్థాపన చేస్తాడు. ఇప్పటి వరకు ఆయన 9 అవతారాలు ఎత్తాడు. చివరది శ్రీకృష్ణుడి అవతారం. ఇప్పుడు కలియుగం నడుస్తోంది. అయితే ఈ….










