Author: Editor

హైదరాబాద్‌ పరిసరాల్లో ఫామ్ ప్లాట్ల కొనుగోలుపై హైడ్రా కమిషనర్ కీలక సూచన..

హైదరాబాద్ నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేసే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. ఫామ్ ప్లాట్ల పేరిట అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లను కొనుగోలు చేయవద్దని హితవు పలికారు. అనుమతులు లేని లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు….

AP

త్వరలో ఏపీకి 5 సంస్థలు…2 వేల కోట్ల పెట్టుబడులు..

ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు ఐదు సంస్థలు ముందుకు వచ్చాయని, చేనేత రంగంలో రూ.2 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఆ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. త్వరలో ఆ సంస్థలతో ఎంవోయూలు….

ఉప ఎన్నికలు ఖాయం.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్..

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ వేసిన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఎప్పటిలోగా చర్యలు తీసుకుంటారని ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ ను సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది…..

AP

రాత్రి 7 గంట‌ల‌కు సంచ‌ల‌న నిజం బ‌య‌ట‌కు.. వైసీపీ ట్వీట్ వైర‌ల్‌..!

వ‌ల్ల‌భనేని వంశీపై న‌మోదైన కేసు గురించి సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించ‌బోతున్న‌ట్లు వైసీపీ ట్వీట్ చేసింది. ఇవాళ రాత్రి 7 గంట‌ల‌కు గ‌న్న‌వ‌రం కేసుకు సంబంధించిన నిజాన్ని బ‌య‌ట‌పెట్ట‌బోతున్నాం. అతిపెద్ద ర‌హ‌స్యం బ‌య‌ట‌ప‌డ‌నుంది అని ట్వీట్ లో వైసీపీ రాసుకొచ్చింది. కాగా, గ‌న్న‌వ‌రం….

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ నియామకం.. రాష్ట్రపతి ఆమోదం..

న్యూఢిల్లీ, : భారత నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేశ్‌ కుమార్ (61) నియమితులయ్యారు. ఎన్నికల కమిషనర్‌ (ఈసీ)గా వివేక్‌ జోషిని ఎంపిక చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని త్రిసభ్య సెలక్షన్‌ కమిటీ ఖరారు చేసింది.  ….

BBCపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు..

భారతీయ క్రీడాకారులను వివిధ పురస్కారాలతో సత్కరించిన BBCపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసలు కురిపించారు. BBC ఇండియన్ స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్ వంటి ప్రశంసనీయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న BBC టీమ్ మొత్తాన్ని అభినందనలు తెలిపారు. ఈ అవార్డులు పొందిన….

నేడు పార్టీ ఫిరాయింపులపై సుప్రీంలో విచారణ..

పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు నేడు (మంగళవారం) సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. బీఆర్ఎస్ పార్టీ బీ ఫారం మీద గెలిచి.. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యం….

AP

ఎలాంటి ఆందోళన వద్దు.. యూనివర్సిటీలో సమస్యలన్నీ పరిష్కారం చేస్తాం..

 సెంట్రల్ యూనివర్శిటీలో అమ్మాయిల భద్రత చర్యలు వెంటనే చేపడతాం యూనివర్శిటీలో స్టూడెంట్స్ గ్రీవెన్స్ రిడ్రసెల్ సిస్టం ఏర్పాటు చేయబోతున్నాం నిర్మాణాలు ప్రాధాన్యతగా పూర్తికి చర్యలు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ బుక్కరాయసముద్రం మండలంలోని జంతులూరు వద్దనున్న ఆంధ్రప్రదేశ్ సెంట్రల్….

AP

పేద వాడి ఇంటిపై దాడి..

ప్లాష్….ప్లాష్.. న్యూస్ ధర్మవరంలో ధర్మవరం కేతిరెడ్డి కాలనీ ఎల్ 4 లో లక్ష్మి, శ్రీనివాసుల దంపతులకు చెందిన ఇంటిపై సుమారు 50 మందికి పైగా వచ్చి ఇంటిపైకి వచ్చి ఇంటిలోని టీవీ, ప్రిడ్జ్ బీరువా, గ్యాస్ సిలెండర్, ఇంటిలోని సామాన్లు బయటకు….

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‪గా జ్ఞానేష్ కుమార్..!

దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఫిబ్రవరి 18న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో జ్ఞానేష్ కుమార్ ను తదుపరి ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. దీనికోసం ఫిబ్రవరి 17న ఒక….