Author: Editor

ఆ రాష్ట్రంలో 6 వేల అసాల్ట్ రైఫిళ్ల దోపిడి..?

తీవ్రమైన జాతుల మధ్య అల్లర్లతో అట్టుడుకుతూ.. రాష్ట్రపతి పాలనలోకి వెళ్లిన మణిపూర్ లో ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లా కీలక ప్రకటన చేశారు. అల్లర్ల సమయంలో ప్రభుత్వ అధికారుల నుంచి దోచుకున్న, ఇతర మార్గాల్లో సమకూర్చుకున్న ఆయుధాలు, మందుగుండు….

హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. అలాగైతే రద్దు చేస్తాం..

అక్రమ నిర్మాణాల కూల్చివేతల వ్యవహారంలో హైడ్రా అనుసరిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో 99కు విరుద్ధంగా వెళ్తే ఆ జీవోను రద్దు చేయాల్సి వస్తుందన్నారు. అంతేకాదు హైడ్రాను మూసి వేయాలని ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని ఘాటుగా హెచ్చరించింది…..

తెలంగాణలో హీటెక్కిన ఎమ్మెల్సీ ఎన్నికలు..!

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం హీటెక్కింది. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీల మధ్య విమర్శలు తీవ్రమయ్యాయి. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ ఎన్నికలు తెలంగాణకు దశ దిశ నిర్దేశిస్తాయన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి. కేసీఆర్ పాలనలో తెలంగాణ….

AP

వైసీపీతో అధికారులకు లింకు? శివాలెత్తిన ఛైర్మన్ జీవీరెడ్డి..

ఏపీలో కూటమి ప్రభుత్వానికి అధికారులు సహకరించలేదా? చాలామంది అధికారులకు వైసీపీతో లింకులు ఉన్నాయా? పాత పరిస్థితుల నుంచి బయటకు రాలేకపోతున్నారా? చివరకు మంత్రులు చెప్పినా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? కూటమి పెట్టిన కేసుల నుంచి వైసీపీ నేతలను తప్పించేందుకు ఎత్తుగడ వేశారా?….

AP

వివేకా పీఏ ఫిర్యాదుపై నివేదిక..

వైఎస్ వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు వ్యవహారం ఒక అడుగు ముందుకేస్తే.. మూడు అడుగులు వెనక్కి వెళ్తోంది. తాజాగా వివేకానంద పీఏ కృష్ణారెడ్డి వేసిన ప్రైవేటు కేసుపై పులివెందుల పోలీసులు విచారణ చేపట్టారు. నివేదికను పులివెందుల….

AP

అనంత బాలొత్సవ న్యాయనిర్ణేతలకు  చిరు మెమెంటో ఘన సత్కార అభినందన సభ…

అనంత బాలొత్సవ ఐదవ పిల్లల పండుగ పూర్తి చేసిన సందర్భంగా గురువారం సాయంత్రం క్రీసెంట్ స్కూల్  రామ్ నగర్ నందు అనంత బాలొత్సవ కమిటీ చైర్మన్ మరియు బాలొత్సవ కమిటీ ఆధ్వర్యంలో  న్యాయ నిర్ణేతలకు పాత్రికేయులకు  చిరు మెమెంటో తో ఘనంగా….

ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా గురించిన ఆసక్తికర వివరాలు..!

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఈరోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో 48 సీట్లను బీజేపీ కైవసం చేసుకుని ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.  ….

ఎల్ఆర్‌ఎస్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం..

గత నాలుగేళ్లుగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి క్రమబద్ధీకరణకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎల్ఆర్ఎస్ (లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్)పై ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ బాబు నేడు సమీక్ష….

మిస్ వరల్డ్ పోటీలకు వేదిక కానున్న హైదరాబాద్..

మిస్ వరల్డ్-72 పోటీలకు తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదిక కానుంది. మిస్ వరల్డ్ 72వ ఎడిషన్ ప్రారంభ, ముగింపు వేడుకలు హైదరాబాద్‌లో జరగనున్నాయి. మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే హైదరాబాద్‌లో జరగనుంది. ఈ మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాల నుండి….

AP

ప్రకృతి సేద్యానికి అమెరికా సంస్థల సహకారం.. త్వరలో రైతు సాధికార సంస్ధతో కీలక ఒప్పందం..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల దావోస్ పర్యటనలో పలు సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలను వివరించి ప్రకృతి వ్యవసాయంలో ఏపీతో కలిసి పనిచేసేందుకు రావాలని ఆహ్వానించారు. ఈ క్రమంలో నాడు చంద్రబాబుతో భేటీ అయిన పెగాసస్ క్యాపిటల్ అడ్వైజర్స్, ప్రొడ్యూసర్స్ ట్రస్ట్….